Home / Srisailam
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్ధానంలో అగ్ని ప్రమాదం సంబవించింది. ఆలయంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ఘటన చోటు చేసుకొనింది.
నల్లమల్ల ప్రకృతి అందాల నడుమ కొలవై ఉన్న శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి దేవస్థానాని ఎంతో విశిష్టత ఉంది. ద్వాదస జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ శ్రీశైలానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. కేవలం దేవస్థానమే కాకుండా చుట్టూ ప్రకృతి అందాల శోభతో పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. వివిధ జలపాతాలు, నల్లమల ఫారెస్ట్ లో సఫారీ వంటివి పర్యాటకలను ఎంతగానో ఆకట్టుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దీపావళి సెలవుల్లో ఓ సారి శ్రీశైలం ట్రిప్ వేసేద్దామా.
శ్రీశైలం ఆలయంలో నూతనంగా ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవలను ప్రారంభించారు ఆలయ ఈవో లవన్న. ఈ రెండు సేవలను పరిపాలనా భవనంలో ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. సెప్టెంబర్ 5 నుండి ఈ సేవలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.