Home / South Central Railway
Good news South Central Railway Passengers : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి, జాల్నా-తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. చర్లపల్లి-నర్సాపూర్ (07233) రైలు ప్రతి శనివారం రాత్రి 7.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7కి గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. నర్సాపూర్-చర్లపల్లి 07234 నంబర్ రైలు ప్రతి ఆదివారం రాత్రి 8కి బయల్దేరి ఉదయం ఏడు గంటలకు […]
South Central Railway announced Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 స్పెల్ రైళ్లను పట్టాలెక్కించినట్లు వివరించింది. విశాఖ-బెంగళూరు (08581) మధ్య జూన్ 1వ తుదీ నుంచి 29 వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. బెంగళూరు-విశాఖ (08582) మధ్య జూన్ 2వ తేదీ నుంచి 30 వరకు […]
South Central Railway: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు నడుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో విహారయాత్రలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. దీంతో రైళ్లలో రద్దీ నెలకొంది. రెగ్యులర్ గా తిరిగే రైళ్లు ప్రయాణికుల రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో స్పెషల్ ట్రైన్స్ నడిపించాలని ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున్న డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ […]
Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో.. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్లపల్లి- బర్హంపూర్ మధ్య 16 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు మే 9 నుంచి జూన్ 27 వరకు రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. చర్లపల్లి- బర్హంపూర్ స్పెషల్ ట్రైన్ రైలు నెంబర్ (07027) చర్లపల్లి నుంచి బర్హంపూర్ కు వెళ్లే రైలు […]
TGSRTC: రాష్ట్రంలోని పెద్ద రైల్వేస్టేషన్ ఒకటి. రోజు వందల కొద్ది రైళ్లు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయితే పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి జరగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే స్టేషన్లో ఉన్న 10 ప్లాట్ ఫాంలు రైళ్ల రాకపోకలకు సరిపోవడం లేదు. దీంతో రైళ్లను గంటల తరబడి సిటీ శివార్లలో ఆపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ పై భారీగా ఒత్తిడి […]
Trains Cancelled : నిర్వహణ పనుల వల్ల చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చర్లపల్లి-తిరుపతి (రైలు నెం.07257) ఈ నెల 8వ తేదీ నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (రైలు నెం. 07258) ఈ నెల 9వ తేదీ నుంచి 30 వరకు అందుబాటులో ఉండదని అధికారులు తెలిపారు. కాజీపేట-తిరుపతి (రైలు నెం. 07253) ఈ నెల 6వ తేదీ నుంచి 25 వరకు, తిరుపతి-కాజీపేట (రైలు నెం. […]
SCR: వేసవి సెలవుల కారణంగా తిరుమల వెళ్తున్న వారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు నడిపనున్నట్టు ప్రకటించింది. కాగా వేసవి సెలవులు, శుభకార్యాలు, పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. కానీ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో బెర్తులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జనరల్ కోచ్ లో ప్రయాణం చేయలేక అవస్థలు పడుతున్నారు. దీంతో దక్షిణ మధ్య […]
Summer special trains : ప్రయాణికులు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడుపనున్నది. ఈ నెల 24 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. దీంతో పిల్లలతో కలిసి తల్లిదండ్రులు టూర్లకు వెళ్లనున్నారు. దీంతో ప్రయాణికుల దృష్ట్యా అదనపు రైళ్లను నడుపనున్నది. తాజాగా విశాఖ- తిరుపతి, భువనేశ్వర్-యశ్వంత్పూర్ మధ్య రైళ్లు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖ-తిరుపతి రైలు నంబర్ 08583 […]