Home / Smart Phones
శామ్ సంగ్ ఎట్టకేలకు బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రకటించింది. శామ్ సంగ్ తన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్ పై డిస్కౌంట్స్ ను ఆఫర్ చేయనుంది. ఈ సేల్ ఈ నెల 24 నుంచి 28 వరకు కొనసాగుతుంది.
రోజురోజుకు మారుతున్న ట్రెండ్ కు తగినట్టుగా కొత్తకొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. ఈ తరుణంలోనే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. వివో ఎక్స్90 (Vivo X90) పేరుతో ఈ ఫోన్ను యూజర్లకు అందుబాటులోకి తీసురానున్నారు.
ఎక్స్చేంజ్ ఆఫర్ ఏకంగా రూ. 22,000 వేల వరకు లభిస్తోంది. అంటే క్యాష్బ్యాక్ ఆఫర్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే స్మార్ట్ ఫోన్ను రూ.3 వేల కన్నా తక్కువకే కొనుక్కోవచ్చు.
ఆండ్రాయిడ్ 12 బేస్ట్ MIUI 13తో వస్తోంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైకరో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ 5జీ స్మార్ట్ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్లో 4,300mAh బ్యాటరీ ఉంది.
ఈ నెల 20వ చైనీస్ మార్కెట్లో ఐకూ నియో 7 స్మార్ట్ ఫోన్ అడుగుపెట్టనుంది .ఇప్పటికే వివో చైనా వెబ్సైట్లో ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.కాగా, ఇండియాలోనూ త్వరలో ఐకూ నియో 7 విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
దివాళీ విత్ MI సేల్ కొనసాగుతోంది.ఈ సేల్లో స్మార్ట్ఫోన్ల పై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది ఎంఐ.ఈ స్మార్ట్ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ వాచ్ ఫ్రీగా పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. రెడ్మీ నోట్ 11 SE మోడల్ పై ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.
మోటోరోలా స్మార్ట్ ఫోన్ మన ముందు రాబోతుంది. జీ సిరీస్లో మరో ఆకర్షణీయమైన ఫోన్ను మన ముందు విడుదల చేయనున్నారు. మోటో జీ72 మొబైల్ను వచ్చే నెల అక్టోబర్ 3వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నారు.
ఈ 5జీ స్మార్ట్ ఫోన్ మనం కొనుగోలు చేసేందుకు మంచి ఆఫర్లతో మన ముందుకు రాబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో పాటు మంచి స్పెసిఫికేషన్లతో ఈ 5జీ స్మార్ట్ ఫోన్లు మన ముందుకు రాబోతున్నాయి.
తక్కువ ధరకే అన్ని ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యాలనుకునే వారికి భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా గుడ్ న్యూస్ చెప్పింది. అత్యంత సరమైన ధరకే లావా బ్లేజ్ ప్రోను మార్కెట్లో లాంచ్ చేసింది. మరి దీనికి సంబంధించిన వివరాలేంటో చూసేద్దామా...
మొబైల్ దిగ్గజం వన్ప్లస్ కూడా తన అధికారిక వెబ్సైట్పై దివాళీ సేల్ను ప్రారంభిస్తోంది. ఈ సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సేల్లో కంపెనీ వన్ప్లస్ 10 ప్రోను రూ 55,999కి విక్రయిస్తోంది.