Home / simhachalam wall collapse
Simhachalam: సింహాచలం గోడ కూలిన ఘటనలో మృతుల ఒంటిపై బంగారం మాయమైందని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు. టికెట్ క్యూలైన్లో గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ, పైలా వెంకటరత్నం, గుజ్జరి మహాలక్ష్మి ఉన్నారు. ఉమామహేశ్వరరావు ఒంటిపై ఎప్పుడూ ధరించే మూడు తులాల బంగారు చైను, చేతి కడియం, ఉంగరం, వాచీ, శైలజ ఒంటిపై మంగళ సూత్రం , రెండు తులాలు చైను , […]