Home / Saudi Arabia
Mecca: ప్రపంచవ్యాప్తంగా దేవుళ్లకు కూడ భద్రత కరువైంది. మన దేశంలో దేవాలయాల చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇక అసలు విషయానికి వస్తే ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన మక్కాలో కూడా టెర్రర్ దాడులకు అవకాశం ఉందని సౌదీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు .. మక్కాను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. పుట్టిన ప్రతి ఒక్క ముస్లిం తన జీవితంలో ఒక్కసారైనా.. మక్కాను […]
Saudi Arabia : కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రోగులను పరీక్షించే క్లినిక్ ప్రపంచంలోనే మొదటిసారిగా సౌదీ అరేబియాలో ప్రారంభమైంది. చైనాకు చెందిన వైద్య పరిజ్ఞాన సంస్థ సైన్యీ ఏఐతో భాగస్వామం ద్వారా అల్మూసా హెల్త్ గ్రూప్ ప్రయోగాత్మకంగా దీని అందుబాటులోకి తెచ్చింది. సౌదీ అరేబియాలోని అల్ అహ్సా ప్రావిన్స్లో ఏర్పాటు అయ్యింది. రోగులతో తొలుత సంభాషించి, వ్యాధి నిర్ధారణ, చికిత్స చేసే బాధ్యత నుంచి మైద్యులను తప్పించడం దీన్ని ఉద్దేశం. ‘ఏఐ క్లినిక్ వినూత్న వైద్య […]
Prime Minister Narendra Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజులపాటు సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సౌదీ అరేబియా సర్కారు ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ దేశం గగనతలంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-15 విమానాలు.. ప్రధాని విమానానికి ఎస్కార్ట్గా వచ్చాయి. […]
ప్రపంచవ్యాప్తంగా సోమవారం నాడు ముస్లింలు ఈద్ -అల్ అదా .. లేదా బక్రీద్ జరుపుకున్నారు. అయితే ఈద్ను పురస్కరించుకుని ముస్లింలు సౌదీ అరేబియాలోని పవిత్ర స్థలం మక్కాను దర్శించుకున్నారు.
సౌదీ అరేబియా ప్రభుత్వం రాజధాని రియాద్లో ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తలకు సేవలందించే మొట్టమొదటి ఆల్కహాల్ దుకాణాన్ని తెరవడానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యం తాగిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి.
పాకిస్థాన్ భారత్ కు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని తెలిసిన విషయమే. అదేవిధంగా పాక్ చైనాకు గాడిదలను ఎగుమతి చేస్తుంది. ఇపుడు తాజాగా పాకిస్తాన్ ఎగుమతుల జాబితాలో బిచ్చగాళ్లు చేరారు. అవును.. సౌదీ అరేబియా మరియు ఇరాక్ వంటి దేశాలు ఇప్పుడు బిచ్చగాళ్ల ప్రవాహాన్ని అరికట్టాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ఇది వెలుగులోకి వచ్చింది.
సౌదీ అరేబియాలో బస్సు వంతెనను ఢీకొని బోల్తాపడి మంటలు చెలరేగడంతో 20 మంది ఉమ్రా యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో 29 మంది గాయపడ్డారు. బస్సుబ్రేకులు ఫెయిల్ కావడం వల్లే రోడ్డు ప్రమాదం జరిగినట్లు సమాచారం.
సౌదీ అరేబియా యొక్క ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల రంజాన్ మాసంలో దాని పౌరులు అనుసరించాల్సిన కొత్త నిబంధనలను నిర్దేశించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సౌదీ అరేబియా త్వరలో దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో యోగాను ప్రవేశపెట్టనుంది. సౌదీ యోగా కమిటీ (SYC) అధ్యక్షుడు నౌఫ్ అల్-మార్వాయ్ చెప్పిన దాని ప్రకారం యోగాకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేయబడతాయి.
సౌదీ అరేబియా ఈ ఏడాది చివర్లో అంతరిక్ష యాత్రకు తొలిసారిగా మహిళా వ్యోమగామిని పంపనుంది.