Home / RTI
Telangana govt. Appointments New RTI Commissioners: తెలంగాణలో నలుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీ శ్రీనివాసరావు, మోసిన్ పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమించింది. వీరిలో పీవీ శ్రీనివాస్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు. ఈయన సీనియర్ జర్నలిస్టు. బోరెడ్డి అయోధ్య రెడ్డిది యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక పర్వీన్ మోసిన్ ను మైనార్టీ కోటాలో ఎంపిక చేశారు. మరోవైపు ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా […]