Home / Royal Challengers Bengaluru
Karnataka Government: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్బంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీ, బీసీసీఐ ప్రధాన కారణమని కర్ణాటక ప్రభుత్వం ఆరోపించింది. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీకి ఫ్రాంఛైజీ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరలేదని సర్కార్ వెల్లడించింది. తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసులను సవాల్ చేస్తూ ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. జస్టిస్ ఎస్ఆర్ […]
Bengaluru Stampede: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కీలక పరిణామం నెలకొంది. తమపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆర్సీబీ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్ నెటవర్క్స్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆర్సీబీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని, ర్యాలీకి పెద్దఎత్తున వచ్చిన అభిమానులను పోలీసులు నియంత్రించలేకపోయారని ఆరోపిస్తూ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన పిటిషన్ లో పేర్కొంది. స్టేడియంలో […]
Virat Kohli reacts on Bengaluru stadium Incident: 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సంబరాలు చేసుకుంది. తొలిసారి టైటిల్ గెలవడంతో కర్ణాటక క్రికెట్ సంఘం ఆటగాళ్లను సన్మానించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సంబరాలు విషాదాన్ని నింపాయి. క్రికెట్ అభిమానులు అధిక సంఖ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. అధికారులు ఊహించని విధంగా అభిమానులు పోటెత్తడంతో […]
Finals: ఐపీఎల్ 2025 సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. అందులో భాగంగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగింపు వేడుకలు ఇవాళ సాయంత్రం 6 గంటలకే ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతోంది. కాగా ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఆయన కుమారులు శివం, […]
Royal Challengers Bengaluru vs Punjab Kings Today Final Match IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ చివరిదశకు చేరుకుంది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మెగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. గత 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ట్రోఫీని ముద్దాడాలని ఆర్సీబీతో పాటు […]
Qualifier-1: ఐపీఎల్ సీజన్ తుది అంకానికి చేరుకుంది. పదేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరిన పంజాబ్ కు బెంగళూరు రూపంలో కీలక సవాల్ ఎదురుకానుంది. కాగా లీగ్ దశలో పంజాబ్, బెంగళూరు సమవుజ్జీలుగా కనిపిస్తున్న వేళ.. ఇవాళ జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్ కు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పోరాడనుంది. కాగా నేటి మ్యాచ్ లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, […]
LSG Vs RCB Updates: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు లక్నో సూపర్ జైంట్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్ లో చివరి ఆఖరి లీగ్ మ్యాచ్ నేడు జరగనుంది. నేడు జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. క్వాలిఫయర్-1 బెర్త్ దక్కాలంటే నేటి మ్యాచ్ లో లక్నోపై బెంగళూరు గెలుపు తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం 8 విజయాయాలు సాధించి ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు […]
Sunrisers Hyderabad Won the Match against RCB in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓటమి చెందింది. టాప్ ప్లేస్ బెర్తు కోసం బెంగళూరు ప్రయత్నించినా చివరి నిమిషంలో ఆశలపై బెంగళూరు నీళ్లు చల్లింది. ఈ మ్యాచ్ ఓటమితో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా.. పంజాబ్ 17 పాయింట్లతో రన్ రేట్ […]
Royal Challengers Bengaluru vs Sunrisers Hyderabad in 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్న అటల్ బీహారీ వాజ్పేయి ఎకానా స్టేడియం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఆర్సీబీకి కీలకం కానుంది. ఎలాగైనా హైదరాబాద్ను ఓడించి పాయింట్ల పట్టికలో తొలి స్థానం కైవసం చేసుకునేందుకు ఆర్సీబీ కసరత్తు చేస్తుంది. […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగింది. భారత్- పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను రీషెడ్యూల్ చేశారు. తాజాగా నిన్నటి నుంచి మ్యాచ్ లు ప్రారంభంకావాల్సి ఉంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో నిన్న బెంగళూరు- కోల్ కతా మధ్య మ్యాచ్ జరగాల్సి ఉన్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఎంతో ఆశతో వచ్చిన ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. ప్లే ఆఫ్స్ రేసులో […]