Home / Rajya Sabha
Sonia Gandhi Says No clarity when Census will be conducted in Rajya Sabha: లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బడ్జెట్పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో తన తొలి జీరో అవర్ జోక్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే గతంలో ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు […]
Currency notes found from Congress MP Abhishek Singhvi’s seat, orders probe: రాజ్యసభలో డబ్బుల కలకలం చోటుచేసుకుంది. ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర నగదు లభ్యమైంది. రూ.500 నోట్ల కట్టను సెక్యూరిటీ గుర్తించింది. నగదు లభ్యంపై చైర్మన్ జగదీప్ ధన్ఖర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సింఘ్వీ పేరు ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికార, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం […]
బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మాట్లాడుతూఆటోపైలట్, రిమోట్పైలట్తో ప్రభుత్వాన్ని నడిపే వారు కూడా ఉన్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై విమర్శలు ఎక్కు పెట్టారు
15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 56 మంది సభ్యుల పదవీకాలం ఏప్రిల్ లో ముగియనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవ్ చద్దా సస్పెన్షన్ను రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్ ఖర్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు చద్దా సస్పెన్షన్ను ఎదుర్కొన్నందున దానిని తగినంత శిక్షగా పరిగణించవచ్చని అన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిబంధనలను ఉల్లంఘించి తమ సమ్మతి లేకుండా హౌస్ ప్యానెల్లో పేరు పెట్టారని నలుగురు ఎంపీల ఫిర్యాదుల నేపథ్యంలో అతనుప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ నుండి సస్పెండ్ అయ్యారు.
ఢిల్లీలో బ్యూరోక్రసీపై కేంద్రానికి నియంత్రణ కల్పించే వివాదాస్పద చర్యను రాజ్యసభ ఆమోదించిన తర్వాత ఢిల్లీ సేవల బిల్లు సోమవారం పార్లమెంటు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి.
ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ షాక్ ఇచ్చారు. ప్యానల్ వైస్ చైర్మన్గా విజయసాయిరెడ్డి పేరు తొలగించినట్లు తెలిపారు.