Home / PM Modi
PM Modi: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా తీవ్రంగా కృషి చేస్తోంది. దక్షిణాదిలో బలమైన పార్టీగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ప్రధాని మోదీ (PM Modi) పోటీ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ప్రధానంగా తెలంగాణపై బీజేపీ నజర్ వేసినట్లు తెలుస్తోంది. మోదీ(PM Modi) -అమిత్ షా ద్వయం నేరుగా తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు.. భాజపా బలాబలాల గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు […]
ఉత్తరాఖండ్లోని జోషీమఠ్లో భూమి కుంగిపోవడం.. ఇళ్లకు పగుళ్లు రావడంతో స్థానికంగా తీవ్ర భయాందనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం చర్యలు చేపట్టింది. ఈ సమస్యపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Supreme Court : 2016లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను సుప్రీంకోర్టు
ప్రధాని మోదీ శుక్రవారం హౌరా నుంచి న్యూజల్పాయ్గురి మార్గంలో వందే భారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు.
Heeraben Modi : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోద కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురి కావడంతో అహ్మదాబాద్లోని మెహతా
Heeraben Modi : ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన తల్లి హీరాబెన్ మోదీ ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్లోని మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటలకు కన్నుమూశారు. ఇటీవలే ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ ఏడాది జూన్ 18న వందేళ్లు పూర్తి […]
Heeraben Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాతృవియోగం కలిగింది. తన తల్లి తుదిశ్వాస విడచిన్నట్టు ప్రధాని మోదీ ట్విట్టర్లో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవడంతో అహ్మదాబాద్లోని మెహతా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ […]
Highway Runway In AP : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో జాతీయ రహదారిపై వైమానిక విమానాలు ల్యాండ్ కానున్నాయి. జిల్లాలోని కొరిశపాడు మండలం
Kandukur Incident : నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్ర గాయాలయ్యాయి. వీరికి సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా కందుకూరు తొక్కిసలాట ఘటన విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనతో తీవ్రంగా కలత చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేస్తూ… తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి […]
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను అర్జెంటుగా అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్కు వైద్యులు చికిత్స చేస్తున్నారు.