Home / PM Kisan Samman Nidhi Yojana
PM Kisan Samman Nidhi Yojana Funds Releasing: రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 20వ విడత నిధులు నేడు రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలోని మోతిహరిలో గాంధీ మైదాన్లో జరగనున్న భారీ బహిరంగ సభలో నిధులపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ […]
PM Kisan 20th Installment July 2025: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్డేట్. పీఎం కిసాన్ యోజన స్కీమ్ కింద త్వరలో 20వ విడత నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఏడాదికి మూడు పంటలకు గానూ రూ.2వేలు చొప్పున మూడు విడతల్లో రూ.6వేలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. అయితే ఇప్పటివరకు 19 విడతలకు సంబంధించిన ఆర్ధిక సాయం విడుదల చేసింది. తాజాగా, 20వ విడతకు […]
PM Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారులు 20వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఒకవైపు 20వ విడత జూన్ 20, 2025న విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఈరోజు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు నిరాశతో ఉన్నారు. 19 వాయిదాలు విడుదల.. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద.. ప్రతి విడత దాదాపు నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు […]
PM Kisan Samman Nidhi Yojana Funds Release: దేశంలోని రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan Samman Nidhi Yojana) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఈ సాయాన్ని మూడు విడతలుగా.. ఒక్కో విడతకు రూ. 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తారు. […]