Home / Pawan Kalyan
ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్నారు.
ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు, ప్రభాస్, శర్వానంద్, అడవి శేష్, విశ్వక్ సేన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల బాలయ్య షో లో పాల్గొన్న విషయం తెలిసిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ డైరెక్షన్ లో #OG సినిమాలు చేస్తున్నారు.
పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ గత నెల 25 వ తేదీన విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ప్రచార రథం వారాహికి విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.అప్పులతో ఆంధ్రప్రదేశ్ పేరు ను మారుస్తున్నారని జగన్ పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు.ఏపీ సంపద, ప్రగతిని కుక్కలకు వెళ్లనివ్వకండి కానీ మీ వ్యక్తిగత సంపదనను పెంచుకోవడం మర్చిపోవద్దని పవన్ కళ్యాణ్ విమర్శించారు.మీ వ్యక్తిగత సంపద, ఆస్తులు, ఎప్పటికీ అది ఆత్మే అంటూ వ్యాఖ్యలు చేశారు.
నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ... నా మాటలను కావాలనే వక్రీకరించారురోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను.
Pawan Kalyan Unstoppable 2: పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ పార్ట్ 2 ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. పార్ట్ 1 ఇదివరకే స్ట్రీమింగ్ అయింది. తాజాగా పార్ట్ 2 కి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోలో పొలిటికల్ హీట్ ఎక్కువగా కనిపించింది. బాలకృష్ణ- పవన్ మధ్య రాజకీయ సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది.
ఏపీలో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకొని వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జనసేన బరిలోకి దిగుతుంది. అందులో భాగంగానే మన్యం జిల్లా.. పాలకొండ నియోజకవర్గం .. భామిని మండలంలో జనసేన ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు క్యాలెండర్ లు పంపిణీ చేశారు.
Piracy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక ఓటీటీ టాక్ షో కి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో కు ముందుబానే అభిమానుల్లో భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ ఉన్న అన్ స్టాపబుల్ షో పవన్ తన వ్యక్తిగత జీవితాలను ఇతర విషయాలను పంచుకున్నారు.