Home / Pawan Kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. నిజాంపట్నంలో సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవన్ కళ్యాణ్ ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్ను పోస్ట్ చేస్తూ.. తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ దర్శకులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. ఈ సినిమాకి హరీష్ శనకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది.
టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు నటి పావలా శ్యామల. నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆమె దాదాపు 350కి పైగా సినిమాలో నటించి ఎన్నో ఉత్తమ నటి పురస్కారాలు సాధించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా.. ఎన్నో పాత్రలు పోషించిన ఆమె.. ముఖ్యంగా పని మనిషి క్యారెక్టర్ లతో ప్రేక్షకులకు
Pawan kalyan: ఏపీలో డిసెంబరులో ఎన్నికలు రావొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అదే జరిగితే.. జూలై నుంచి ప్రచారం చేస్తానని అన్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా రెండో సారి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అకాల వర్షాలతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పవన్ కోరుతున్నారు. ప్రతిపక్ష నేతలు వస్తే గాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసుంటే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ 2024లో రిలీజ్ కానుంది. దాదాపు పది సంవత్సరాల క్రితం
అకాల వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారు.. కానీ జగన్ సర్కార్ ఏమి పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు వస్తే గాని ధాన్యం కొనుగోలు చేయరా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వం సక్రమంగా పనిచేసుంటే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ ఒక సినిమా తర్వాత ఒక సినిమాని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ 2024లో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మే 10 వ తేదీన (బుధవారం) పవన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నట్టుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అకాల వర్షాలతో పంటలు కోల్పోయి నష్టాల పాలైన రైతులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నట్టుగా తెలుస్తుంది.
Nagababu: వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. యలమంచిలో జనసేన పార్టీ నూతన కార్యాలయంను ఆయన ప్రారంభించారు.