Home / pahalgam terror attack
ఉగ్రవాదులతో చేయి కలిపిన కొందరు స్థానికులు కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం ఉపాది అవకాశాలను కోల్పోయిన కాశ్మీరీలు kashmir tourism: ఉగ్రవాదం ప్రపంచ వినాశనానికి మరో రూపం. ఇది ఏదేశంలో ఉన్నా ఆదేశ ప్రజల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. దీన్ని కూకటి వేళ్లతో తొలగించడం తప్ప మరోదారి లేదు. ఇందుకు స్థానిక ప్రజల అవసరం ప్రభుత్వానికి ఎంతో ఉంది. ప్రభుత్వం తన బలగాలతో విరుచుపడ్డప్పుడు కొందరు స్థానికులు ఉగ్రవాదులకు అండగా ఉండటం నిజంగా విస్మయకరం. […]
Prime Minister Modi Salutes to Indian Army: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా మన సైన్యం చావుదెబ్బకొట్టిందని ప్రధాని మోదీ అన్నారు. సైనికులకు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది.. గడిచిన నాలుగు రోజులుగా ఇండియా సైన్యం సామర్థ్యం, సంయమనాన్ని చూస్తున్నామని చెప్పారు. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని భారత్ చూసిందన్నారు. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని […]
Operation Sindoor : పాక్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన మిలిటరీ యాక్షన్కు ‘ఆపరేషన్ సిందూర్’ సరైన పేరు అని పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ భార్య హిమాన్షీ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆమె ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. కేంద్రం సరైన సమయంలో చర్యలు తీసుకుందని, భవిష్యత్లో ఇలానే కొనసాగించి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఆమె కోరారు. ఉగ్రవాదాన్ని అంతం చేసి దేశానికి శాంతి తీసుకురావాలన్న లక్ష్యంతో తన భర్త రక్షణ దళాల్లో […]
Pakistan : పహల్గాం ఉగ్రదాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులకు పాల్పడింది. దాడుల్లో దాదాపు 80 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. ఇండియాపై ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత్పై ప్రతిచర్యకు పాక్ ప్రధాని షెహబా షరీఫ్ ఆర్మీ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పాక్ మీడియా డాన్ తెలిపింది. దీంతో భారత్–పాక్ మధ్య […]
Mock Drills : పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మరోపక్క ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఇండియా మెరుపు దాడులతో గట్టిగా సమాధానం చెప్పింది. జీర్ణించుకోలేని పాక్ తాము దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తోంది. సంక్షోభ సమయంలో ప్రజలు తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై అవగాహన కల్పించాలని కేంద్రహోం శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. మాక్ డ్రిల్స్లో […]
Indian army Press Conference About Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడి చేసింది. మొత్తం 9 ప్రదేశాలపై దాడి చేయగా.. దాదాపు 100 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ‘ఆపరేషన్ సింధూర్’పై త్రివిధ దళాల అధికారులు సమావేశమయ్యారు. పాక్ చేసిన దాడులకు సంబంధించి వీడియోల ప్రదర్శనతో […]
Congress leader and MP Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడితో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతిచెందగా, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ వినయ్ నివాసానికి వెళ్లి రాహుల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. హర్యానాకు చెందిన వినయ్ హిమన్షి పెళ్లి ఏప్రిల్ 16న జరుగగా, 19వ తేదీన విందు ఏర్పాటు చేశారు. అనంతరం అతడు భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు. ముందు యూరప్ వెళ్లాలని […]
Phone Call: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఇరుదేశాధినేతలు చర్చించారు. కాగా పహల్గామ్ దాడి ఘటనను పుతిన్ ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో భారత్ కు రష్యా అండగా ఉంటుందని తెలిపారు. పహల్గామ్ దాడిలో చనిపోయిన వారికి తీవ్ర సంతాపం ప్రకటించారు. దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారికి […]
Firing Breaks Out at India-Pakistan Borders: భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు కాల్పుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి. పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అయితే ఇప్పటికే పాక్ డీజీఎంఓతో భారత డీజీఎంఓ చర్చించింది. అయినప్పటికీ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడంతో పాక్పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాక్ గట్టి సమాధానం ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి జరిగి నేటికి వారం రోజులు గడుస్తోంది. అప్పటి […]
Pakistan’s ISI Chief Mohammad Asim Malik National Security Advisor: పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో పాక్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రత సలహాదారుడిగా నియమించింది. 2024 సెప్టెంబరులో ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్కు ఎన్ఎస్ఏ […]