Home / pahalgam
Jammu: పహల్గాం దాడి తర్వాత పాక్ ఉగ్ర శిభిరాలపై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. పాకిస్తాన్ లోని ఉగ్ర శిభిరాలను ద్వంసం చేసింది. దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ భారత్ భూభాగంపై డ్రోన్ లతో దాడిచేసింది. అయితే నియంత్రణ, ప్లానింగ్ లేకుండా డ్రోన్ లను ప్రయోగించడంతో జమ్మూలోని సామాన్య ప్రజల ఆస్తులు ద్వంసం అయ్యాయి. ఆర్మీపై దాడులు చేయాల్సిందిపోయి సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకుంది. దీంతో స్థానికుల ఇళ్లు ద్వంసం అయ్యాయి. దాడుల నేపథ్యంలో ఉరి ప్రాంతంలోని పలు […]
Jaishankar holds talks with UK Foreign Secretary : ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న వేళ.. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ యూకే ఫారెన్ వినిస్టర్ డేవిడ్ ల్యామితో చర్చలు జరిపారు. సమావేశంలో ఇండియా తరఫున ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తున్న నేపథ్యంలో నిధులు ఇవ్వడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ టెర్రరిజాన్ని వదులుకోవడానికి కూడా అంత సానుకూలంగా లేదని ఇండియా చెబుతోంది. బ్రిటన్ పార్లమెంట్లో […]
Pahalgam : పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు కూడా దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించగా, ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కలకలం చెలరేగింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన వ్యక్తి.. ఉగ్రదాడి జరిగిన బైసరన్ […]
PM Modi: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధాని మోదీని కలిశారు. పాకిస్థాన్ తో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ తీసుకునే సైనిక చర్యను మోదీ సమీక్షిస్తున్నారు. ఏప్రిల్ 26న, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ […]
Pakistan: తినడానికి తిండి లేని దేశం, రాత్రయితే కరెంటు ఉండని దేశం, భారత్ పై యుద్ధానికి కాలుదువ్వుతోంది. యుద్ధం వస్తే ట్యాంకులలో డీజీల్ కూడా లేక అవస్థలు పడుతోంది. డీజిల్ సమకూర్చుకోవడానికి పౌరుల వాహనాలనుంచి అక్రమంగా తీసుకొంటుంది. కీలకమైన ఫిరంగి మందుగుండు సామాగ్రి కొరత పాకిస్థాన్ కు ఉంది. ఒక రకంగా పాక్ ఆర్మీలో ఆయుధ సంక్షోభం నెలకొంది. 4 రోజులకు సరిపడా ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. ఆతర్వాత భారత్కు పాకిస్థాన్ సరెండర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. […]
shahid Afridi sensational comments on indian army: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఎప్రిల్ 22న పర్యాటకులపై లష్కరే తోయిబా ముష్కరులు కాల్పులు 26 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. దాడికి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ గట్టిగా వాదిస్తోంది. పాకిస్తాన్ మట్టిలోనే ఉగ్రవాదం ఉందని ఆరోపిస్తోంది. పహల్గామ్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ […]
Pakistan: ఒక్క తూటా పేల్చకముందే పాకిస్థాన్ గడగడలాడుతోంది. పాకిస్థాన్ ప్రధాని షెహనాజ్ షరీఫ్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికే భారత్తో కాళ్ల బేరానికి వచ్చింది. అందుకు భారత్ స్పందించకపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కనిపించకుండా పోయారు. తాజాగా ఆ దేశ ప్రధాని హెహబాజ్ షరీఫ్ ఆస్పత్రిలో చేరారు. రావల్సిండిలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్లో ప్రధానమంత్రికి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
Pahalgam: పహల్గామ్ ఉగ్రదాడికి వారం రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో మరిన్ని దాడులు జరగొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. స్లీపర్ సెల్స్ యాక్టీవ్ అయ్యారంటూ బలగాలు తెలిపాయి. కాశ్మీర్ లోయలో 87 టూరిస్ట్ ప్రదేశాల్లో 48 ప్లేసులను క్లోజ్ చేశారు. అదనపు భద్రత కల్పించిన తర్వాతే వాటిని రి ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాతే అన్ని చోట్లకు పర్యాటకులను అనుమతిస్తామన్నారు. ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతాబలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి. బైసరన్ లోయలో ఉగ్రవాదుల […]
Pahalgam Attack Effect Another Firing Again in India and Pakistan Border: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత వినిపించింది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు చేపట్టింది. ఇప్పటికీ పాకిస్థాన్ వక్రబుద్ధి చూపుతూనే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కుప్వారా, బరాముల్లా జిల్లాలతో పాటు అభ్నూర్ సెక్టార్లో పాకిస్థాన్ రేంజర్లు కాల్పులకకు తెగబడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పాక్ పాల్పడిన […]
పాక్ ఆర్మీలో భయాందోళన రాజీనామాలు చేస్తున్న పాక్ ఆర్మీ జవాన్లు 250 మంది ఆర్మీ అధికారులు, 1200 మంది సైనికులు రాజీనామా Pakistan: భారత్ చర్యలతో పాకిస్తాన్ సైన్యాలు దడుసుకుంటున్నాయి. యుద్ద భయంతో ఆర్మీ అధికారులు, సైనికులు ఆర్మీకి రాజీనామాలు చేస్తున్నారు. 2 వందల 50 మంది ఆర్మీ అధికారులు, 12 వందల మంది సైనికులు రాజీనామా చేశారు. లెఫ్ట్ నెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బకారి ఆర్మీ చీఫ్ అసిప్ మునీర్ కు వివరాలతో నివేదికను […]