Home / Odisha
Villagers tie couple to plough in Odisha: ఒడిశాలో మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. ఒకే గోత్రం ఉన్న జంట వివాహం చేసుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలను ఎడ్ల మాదిరిగా నాగలికి కట్టి దున్నించారు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ ఘటన జరిగింది. కోరాపుట్ జిల్లాకు చెందిన గిరిజన జంట ఇంటి నుంచి పారిపోయారు. ఒకే గోత్రం, ఇంటి పేరున్న వారు వివాహం […]
Astra Missile Successfully Completed by DRDO: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), భారత వైమానిక దళం (ఐఏఎఫ్), సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా బాలాసోర్ తీరంలో సుఖోయ్- 30ఎంకే-ఐ ఫైటర్ జెట్ నుంచి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్- టు- ఎయిర్ మిస్సైల్ అస్త్ర క్షిపణిని ప్రయోగించారు. రెండు క్షిపణులను అధిక వేగంతో కదిలే మానవరహిత వైమానిక లక్ష్యాలపై వివిధ దూరాలలో, వేర్వేరు కోణాలలో, లాంచ్ […]
Odisha Couple Tied To Yoke for Love marriage: కట్టుబాట్లకు వ్యాతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ ప్రేమ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజామఝిరా గ్రామంలో చోటుచేసుకుంది. కంజామఝిరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన తన అత్త కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ గ్రామంలో అత్త వరుసయ్యే వారి కూతురులను పెళ్లి చేసుకోవడం నిషేదం. అక్కడి […]
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఈసీ ఎన్నికల దొంగతనానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే ఈసీ నిర్ణయంపై పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో […]
Couple Tied To Yoke Like Oxen Odisha Video Viral: ఓ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో ఆ జంటపై పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నడం పేరిట వాళ్లను చితకబాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలో చిత్రహింసలకు గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒడిశాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువజంట పట్ల గ్రామ పెద్దలు […]
Three Peoples Died In Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి నెలకొంది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పూరీలో గుండిచా ఆలయంలో సమీపంలోని శారదాబలి వద్ద ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది. ముగ్గురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. జగన్నాథుని రథం నంది ఘోష్ గుండిచా ఆలయానికి చేరుకున్నప్పుడు తెల్లవారుజామున 4- 5 గంటల మధ్య తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుని మూడు రథాలు ఆలయం […]
Puri Jagannath Rath Yatra: ఎంతో ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రలో పాల్గొంనేందుకు దేశంతో పాటు, విదేశాల నుంచి కూడా జగన్నాథ భక్తులు పెద్ద సంఖ్యలో పూరీకి తరలివచ్చారు. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసింది. జై జగన్నాథ్ నినాదాలతో పూరీ సిటీ మార్మోగిపోతోంది. జగన్నాథుని రథం వెంబడి నడుస్తూ వారి భక్తిని చాటుకుంటున్నారు. ముందుగా అందంగా తయారుచేసిన కొత్త రథాలపై సుభద్ర, […]
Jagannath Rath Yatra: ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథుని రథయాత్ర నేడు ప్రారంభం కానుంది. ప్రతి ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక లక్షలాది మంది భక్తులు ఈ రథాల వెంట సాగనుండగా.. జగన్నాథుని భారీ రథయాత్ర ఆలయ ప్రాంగణం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి చేరుకోనుంది. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకలకు సుమారు 12 […]
Prime Minister Modi with Chief Ministers of 4 states Pragati Agenda Meeting: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రగతి ఎజెండా సమావేశం భాగంగా ఆయా రాష్ట్రాల్లోని […]
Odisha : ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఆరు నిండు ప్రాణాలు పోయాయి. చికిత్స పొందుతున్న రోగులకు నర్సు తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కేంద్రంలో గల సాహిద్ లక్ష్మణ్ నాయక్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆసుపత్రి ఐసీయూ, సర్జికల్ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారు. వాళ్లు మృతిచెందడానికి కొన్ని నిమిషాల ముందు సిబ్బంది రెండో […]