Home / Odisha
Girl Carries Snake Bitten Mother: ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళను పాము కరిచింది. తల్లి చికిత్స కోసం కూతురు ఎంతో ప్రయత్నించింది. సరైన రోడ్డు మార్గం లేక తల్లిని తన భుజంపై ఐదు కిలోమీటర్లు మోసింది. సకాలంలో చికిత్స అందక.. బాలిక తన తల్లిని బతికించుకోలేకపోయింది. బీజేపీ పాలిత ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంధమాల్ జిల్లాలోని మారుమూల డుమెరిపడ గ్రామానికి చెందిన బలమదు మాఝి శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రించగా పాము కరిచింది. వెంటనే […]
Odisha: ప్రభుత్వ హస్టల్ లోని ఇద్దరు బాలికలకు గర్భం దాల్చారు. ఘటన ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జరిగింది. ఇద్దరు 10వ తరగతి చదువుతున్న బాలికలు గర్భంతో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే వేసవి సెలవులను ముగించుకుని వచ్చిన విద్యార్థులలో ఈ ఇద్దరు అమ్మాయిలు గర్భంతో ఉన్నారని హాస్టల్ అధికారులు తెలిపారు. అయితే హాస్టల్ రి ఓపెనింగ్ అయిన దగ్గర నుంచి సానిటరీ ప్యాడ్స్ […]
Girl set on fire: బీజేపీ పాలిత ఒడిశాలో నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న ఓ అమ్మాయిని ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఆమెకు నిప్పంటించి పారిపోయారు. దీంతో అమ్మాయికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. దీంతో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఒడిశాలోని పూరీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బయాబర్ గ్రామానికి చెందిన 12వ తరగతి చదువుతున్న బాలిక బుక్స్ తిరిగి ఇచ్చేందుకు శనివారం ఉదయం 8.30కి స్నేహితురాలి ఇంటికి వెళ్తుంది. భార్గవి […]
Odisha: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ2, అగ్ని 1 పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది. పృథ్వీ2, అగ్ని 1 ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్ ను అందుకున్నాయి. దీంతో పరీక్ష సక్సెస్ అయింది. దీంతో రక్షణ శాఖ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పృథ్వీ 2 ఓ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. […]
Villagers tie couple to plough in Odisha: ఒడిశాలో మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. ఒకే గోత్రం ఉన్న జంట వివాహం చేసుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలను ఎడ్ల మాదిరిగా నాగలికి కట్టి దున్నించారు. వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ ఘటన జరిగింది. కోరాపుట్ జిల్లాకు చెందిన గిరిజన జంట ఇంటి నుంచి పారిపోయారు. ఒకే గోత్రం, ఇంటి పేరున్న వారు వివాహం […]
Astra Missile Successfully Completed by DRDO: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), భారత వైమానిక దళం (ఐఏఎఫ్), సంయుక్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా బాలాసోర్ తీరంలో సుఖోయ్- 30ఎంకే-ఐ ఫైటర్ జెట్ నుంచి బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్- టు- ఎయిర్ మిస్సైల్ అస్త్ర క్షిపణిని ప్రయోగించారు. రెండు క్షిపణులను అధిక వేగంతో కదిలే మానవరహిత వైమానిక లక్ష్యాలపై వివిధ దూరాలలో, వేర్వేరు కోణాలలో, లాంచ్ […]
Odisha Couple Tied To Yoke for Love marriage: కట్టుబాట్లకు వ్యాతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ ప్రేమ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజామఝిరా గ్రామంలో చోటుచేసుకుంది. కంజామఝిరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన తన అత్త కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ గ్రామంలో అత్త వరుసయ్యే వారి కూతురులను పెళ్లి చేసుకోవడం నిషేదం. అక్కడి […]
Election Commission: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ విరుచుకుపడ్డారు. బీహార్ లో ఈసీ ఎన్నికల దొంగతనానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ లో ఓటర్ల జాబితాను సవరించాలని ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే ఈసీ నిర్ణయంపై పలు పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే ఓటర్ల జాబితాను సవరించడం ఈసీ చట్టబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో […]
Couple Tied To Yoke Like Oxen Odisha Video Viral: ఓ జంట ప్రేమ పెళ్లి చేసుకుంది. దీంతో ఆ జంటపై పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నడం పేరిట వాళ్లను చితకబాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలో చిత్రహింసలకు గురి చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒడిశాలో దారుణం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ యువజంట పట్ల గ్రామ పెద్దలు […]
Three Peoples Died In Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి నెలకొంది. తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. పూరీలో గుండిచా ఆలయంలో సమీపంలోని శారదాబలి వద్ద ఇవాళ ఉదయం ఈ ఘటన జరిగింది. ముగ్గురు చనిపోయారని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. జగన్నాథుని రథం నంది ఘోష్ గుండిచా ఆలయానికి చేరుకున్నప్పుడు తెల్లవారుజామున 4- 5 గంటల మధ్య తొక్కిసలాట జరిగినట్టు సమాచారం. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుని మూడు రథాలు ఆలయం […]