Home / Nidhi Agarwal
The Raja Saab Teaser Leaked: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్. ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ మూవీపై అటు మూవీ టీమ్, ఇటు ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారిగా హారర్ రొమాంటిక్ కామెడీ మూవీని చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ డిసెంబర్ 5న […]
Nidhi Agarwal Files Cybercrime complaint: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ హీరోయిన్, నటి నిధి అగర్వాల్ పోలీసులను ఆశ్రయించంది. సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనని వేధిస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తి తనని చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నిధి అగర్వాల్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా కొద్ది రోజులుగా ఓ వ్యక్తి తనని, […]
అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది “నిధి అగర్వాల్”. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది.
"సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. అక్కినేని నాగ చైతన్య సరసన మొదటి సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది.
అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" సినిమాలో నటించి టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి.
టాలీవుడ్ కి "సవ్యసాచి" సినిమాతో పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో క్రిష్ జాగర్లమూడీ కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం “హరి హర వీర మల్లు” కూడా ఒకటి. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రభాస్ ఇప్పుడు … ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో చిత్రాలు చేస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
"సవ్యసాచి" సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "ఇస్మార్ట్ శంకర్" చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో అమ్మడి దశ మారిపోయింది. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తుంది నిధి.
అక్కినేని నాగ చైతన్య నటించిన "సవ్యసాచి" సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది ” నిధి అగర్వాల్ “. ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన మిస్టర్ మజ్నులో కూడా నటించింది నిధి. ఈ చిత్రం కూడా అంచనాలు అందుకోలేకపోయింది.