Home / NEET
NEET re exam 2025: ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. దేశ వ్యాప్తంగా వైద్య విద్య కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి 1.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5వరకు పరీక్షలు జరగనున్నాయి. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలు లీకైన నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహించనుంది. ఎలాంటి […]
Halltickets: దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను నీట్ 2025 సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నీట్ యూజీ ఎంట్రెన్స్ టెస్ట్ ను మే4న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అందుకు గాను పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. నీట్ పరీక్షకు అప్లై చేసిన విద్యార్థులు అఫిషియల్ వెబ్ సైట్ http://neet.nta.nic.in/ ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ […]
Arrest : ‘నీట్ యూజీ–2024’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను ఆర్థిక నేర విభాగం బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడిని బీహార్ రాజధాని పట్నాలో అరెస్టు చేసినట్లు ఈవోయూ అధికారి నయ్యర్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. ప్రధాన నిందితుడిగా సంజీవ్ ముఖియా.. నీట్ పేపర్ లీకేజీ కేసులో సంజీవ్ ముఖియా ప్రధాన నిందితుడు కాగా, దీంతో పేపర్ లీకేజీ అంశం బయటపడింది. వెంటనే అతడు పరారయ్యాడు. […]
Tamil Nadu NEET Row Bill Rejected by the president Draupadi Murmu: స్టాలిన్ సర్కారుకు బిగ్షాక్ తగిలింది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కొన్నేళ్లుగా ఆ రాష్ట్రం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం, డీఎంకే సర్కారు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని […]
తమిళనాడు రాష్ట్రానికి నీట్ పరీక్షనుంచి మినహాయింపు ఇవ్వాలని , 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులను మెడికల్ కోర్సుల్లో చేర్చుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని నిర్వాహకులను చీవాట్లు పెట్టింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా.. సహించేది లేదని హెచ్చరించింది.
నీట్ పరీక్షల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు కేంద్రప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు పంపించింది.
నీట్ ద్వారా పీజీ మెడికల్ కోర్సుల్లో అన్ని రాష్ట్రాలు ఒకే సారి కౌన్సిలింగ్ చేయడం లేదు. ఒక్కో చోట ఒక్కో ప్రొసీజర్. మొదట డీమ్డ్ యూనివర్శిటీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని నాన్ లోకల్ కోటా సీట్లకు, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మరి దీనిపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ అభ్యర్దులకు సూచనలు అందించారు.
దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ప్రాథమిక కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్ష భారత్ తో పాటు పలు విదేశాల్లో మే 7 న ఈ పరీక్ష జరిగింది.
దేశ వ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కొరకు నిర్వహించే నీట్ (NEET) పరీక్షకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 499 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు ( మే 7, 2023 ) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఇందుకు గాను మధ్యాహ్నం