Home / national news
మనదేశంలో తయారైన దగ్గు మందుతో జాంబియాలో 66 మంది చిన్నారులు మరణించినట్లు మొన్నామధ్య కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆ వార్తలపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి స్పందించారు. మన దగ్గర తయరైన దగ్గుమంతో జాంబియాలో చిన్నారు మృత్యవాత పడినట్టు ఆఫ్రికా ఆరోపించడం భారత్కు సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
2021-22 విద్యా సంవత్సరంలో 200,000 మందికి పైగా భారతీయ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ను తమ ఉన్నత విద్యా గమ్యస్థానంగా ఎంచుకున్నారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరిన నాలుగేళ్ల చిన్నారికి భోజనంలో బొద్దింక రావడం కలకలం సృష్టించింది.
బిహార్లో జన్మించిన ఓ వింత శిశువును స్థానికులు గ్రహాంతరవాసిగా ప్రచారం చేస్తున్నారు.ఎందుకలా అంటున్నారు అంటే శిశువు ముక్కు స్థానంలో రెండు కళ్లు ఉండడమే ఈ ప్రచారానికి కారణం.
పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రాలు అలాంటి చర్యకు అంగీకరించే అవకాశం లేదని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి న్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలప్రచారానికి వెళ్లిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కు షాక్ తగిలింది. ఆయన ప్రచారసభలో ముస్లిం యువకులు ఆయన వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలు చేసారు.
దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్గా రిలయన్స్ జియో అవతరించింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో అత్యంత వేగంగా ప్రజల ఆదరణ పొందింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ టీఆర్ఏ ఓ సర్వే ద్వారా వెల్లడించింది. 'ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022' పేరిట టీఆర్ఏ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది.
G20 సదస్సుకు ప్రధాని మోదీ
ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని చాలా సార్లు వింటూనే ఉంటాం. అయితే నిజంగానే ఆ డాగ్ కు కూడా ఒక రోజు వస్తే అందులోనూ అది పెళ్లిరోజు అయితే ఎలా ఉంటుందో తెలుసా. కుక్కలేంటీ పెళ్లిరోజు ఏంటీ అనుకుంటున్నారు కదా అయితే ఈ కథనం చదవాల్సిందే.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడి స్థానికులతో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.