Home / nandyal
5 Died in Telugu States Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇవాళ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ఇద్దరు రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాపిలి మండలంలోని పోదొడ్డి దగ్గర ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాాలయ్యాయి. […]
Hundi collection: నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలమల్లన్న ఆలయ హుండీ లెక్కింపును అధికారులు నిర్వహించారు. ప్రధానమైన శ్రీశైల మలన్న ఆలయం, భ్రమరాంబ అమ్మవారు, పరిసర ఆలయాల నుంచి హుండీలను తీసుకువచ్చి లెక్కింపు చేపట్టారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రూ. 3 కోట్ల 61 లక్షల 42 వేల 16 నగదు సమకూరిందని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. మరోవైపు నగదుతోపాటు 105 గ్రాముల బంగారం, 4.860 కిలోల వెండి వచ్చిందని తెలిపారు. వాటితో […]