New Ration Cards: ఏపీ ప్రజలకు కీలక అప్డేట్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
New Ration Cards: ఏపీ ప్రజలకు కీలక అప్డేట్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / Nadendla Manohar

#Nadendla Manohar

New Ration Cards: ఏపీ ప్రజలకు కీలక అప్డేట్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

New Ration Cards: ఏపీ ప్రజలకు కీలక అప్డేట్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

ఆంధ్రప్రదేశ్ | May 11, 2025

New Ration card Issue in Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకు తీపికబురు అందింది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాను కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 30 వరకు ఈ కేవైసీ చేసుకునేందుకు లబ్దిదారులకు గడువు […]

కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఆంధ్రప్రదేశ్ | May 6, 2025

New Ration Cards : ఏపీలో ఈ నెల 7 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డుల స్ల్పిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కార్డుల్లో మార్పుల కోసం 3.28లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్డులో కుటుంబ […]

Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఎప్పటి నుంచి అంటే?

Ration Cards : ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఎప్పటి నుంచి అంటే?

ఆంధ్రప్రదేశ్ | April 1, 2025

Ration Cards : ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నెల 30లోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఇవాళ మంత్రి ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న కుటుంబ రేషన్ కార్డును సైజు […]

Free Gas Cylinder: బిగ్ అలర్ట్.. ఉచిత సిలిండర్ బుకింగ్‌కు 5 రోజులే గడువు

Free Gas Cylinder: బిగ్ అలర్ట్.. ఉచిత సిలిండర్ బుకింగ్‌కు 5 రోజులే గడువు

ఆంధ్రప్రదేశ్ | March 26, 2025

Free Gas Cylinder Deepam 2 Scheme Apllying Last Date March 31: బిగ్ అలర్ట్. ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ‘దీపం 2.0’ పథకం తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి 31 వరకే గడువు ఉందని తెలిపారు. ఈ పథకంతో ఇప్పటివరకు 98 లక్షల మందికిపైగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం […]

Nadendla Manohar: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. మే నుంచి అన్ని స్కూళ్లల్లో అమలు!

Nadendla Manohar: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. మే నుంచి అన్ని స్కూళ్లల్లో అమలు!

ఆంధ్రప్రదేశ్ | March 6, 2025

Nadendla Manohar comments ration in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడిగారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ నేతలు మార్చారని విమర్శలు చేశారు. గతంలో […]

Pawan Kalyan Health Update: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. అందుకే మీటింగ్‌కు రాలేదు!

Pawan Kalyan Health Update: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. అందుకే మీటింగ్‌కు రాలేదు!

ఆంధ్రప్రదేశ్ | February 12, 2025

AP Deputy CM Pawan Kalyan Suffering With Severe Back Pain: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అస్వస్థతకు గురయ్యారని, ఆయన రెండు రోజులుగా తీవ్రమైన నడుము నొప్పి కారణంగా సమావేశాలకు హాజరుకావడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో నాదేండ్ల మనోహర్ మాట్లాడారు. […]

Prime9 CEO Venkateswara Rao: నాదెండ్ల మనోహర్ , పురందేశ్వరిలను అభినందించిన ప్రైమ్ 9 సీఈవో వెంకటేశ్వరరావు

Prime9 CEO Venkateswara Rao: నాదెండ్ల మనోహర్ , పురందేశ్వరిలను అభినందించిన ప్రైమ్ 9 సీఈవో వెంకటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ | June 6, 2024

ప్రైమ్ 9 సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్దిగా పొటీచేసి గెలిచిన నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనులు తెలిపారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు.

Nadendla Manohar: రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయి.. నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయి.. నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ | December 22, 2023

ఏపీలో రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా మారాయని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతకు ఒరిగింది సున్నా అని ఆరోపించారు.

Nadendla Manohar: ఏపీలో నెలరోజుల్లో 19 వేల ఫించన్లలో కోత..నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: ఏపీలో నెలరోజుల్లో 19 వేల ఫించన్లలో కోత..నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ | December 21, 2023

ఆంధ్రప్రదేశ్ లో సామాజిక ఫించన్లలో కోత విధించి రూ.291 కోట్లు కాజేసారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెలరోజుల్లో 19 వేలమంది ఫించన్లకు కోత పెట్టారని ఆయన చెప్పారు.

Nadendla Manohar: సీఎం జగన్ ప్రభుత్వ భూములను క్లియరెన్స్ సేల్ చేస్తున్నారు.. నాదెండ్ల మనోహర్

Nadendla Manohar: సీఎం జగన్ ప్రభుత్వ భూములను క్లియరెన్స్ సేల్ చేస్తున్నారు.. నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్ | December 13, 2023

: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ చేసినట్టు.. ప్రభుత్వ భూములను సీఎం జగన్ క్లియరెన్స్ సేల్ చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.మంగళగిరి కేంద్రకార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

1 2 3 →

తాజా వార్తలు

మరిన్ని
  • Deepika Padukone: స్పిరిట్ కోసం అంత డిమాండ్ చేసిన దీపికా.. ఇది చాలా ఓవర్ గురూ.. ?

    May 14, 2025
  • ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 18న నింగిలోకి రాకెట్

    May 14, 2025
  • Chhattisgarh : ఆపరేషన్‌ కగార్‌లో 31 మంది మావోలు మృతి : డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం

    May 14, 2025
  • Thammudu: అన్నయ్య రావడం లేదు.. తమ్ముడు వస్తున్నాడట.. ?

    May 14, 2025
  • CM Revanth Reddy : రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలింది.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam