Home / MM Keeravani
Singer Sunitha Reacts on Pravasthi Aradhya Comments: పాడుతా తీయగా.. తాజా వివాదంపై సింగర్ సునీత స్పందించారు. తనతో పాటు జడ్జస్పై సింగర్ ప్రవస్తి ఆరాధ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సునీత అందంగా కనిపించినంత.. మంచివారు కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు తనపై ఎందుకో సునీత.. ఏదో గ్రజ్జ్ పెట్టుకున్నారని ఆమె వాపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఆరోపణలు సునీత స్పందిస్తూ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ‘ఊహాగానాల […]
Singer Pravasthi Aaradhya Sensational Comments on MM Keeravani: దివంగత లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రారంభించిన సింగింగ్ షో పాడుతా తీయగా సక్సెస్ ఫుల్గా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సీజన్లు జరుపుకున్న ఈ షో ప్రస్తుతం ‘పాడుతా తీయగా’ సిల్వర్ జూబ్లీని జరుపుకుంటుంది. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి, గేయ రచయిత సుభాష్ చంద్రబోస్, సింగర్ సునీతలు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. […]
Murali Mohan Comments on Grand Daughter Wedding: సీనియర్ నటుడు మొరళీ మోహన్ మనవరాలు, ఎమ్ఎమ్ కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఒకరినొకరు ప్రేమించుకున్న వీరు పెద్ద అంగీకారంలో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లితో మొరళీ మోహన్ కుటుంబం కీరవాణి, రాజమౌళి కుటుంబాలకు బంధువులు అయ్యారు. తాజాగా మనవరాలి పెళ్లిపై మొరళీ మోహన్ స్పందించారు. కీరవాణితో సంబంధం కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. […]
ఆర్ఆర్ఆర్ టీమ్ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీపరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాంకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ ప్రముఖులు, 24 క్రాఫ్ట్స్ సాంకేతిక నిపుణులెందరో హాజరయ్యారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడం పై యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. కీరవాణి మ్యూజిక్ చేశారు. కాల భైరవ, రాహుల్ సిప్లీగంజ్ అద్బుతంగా ఆలపించిన ఈ పాటని ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ స్టెప్పులతొ ప్రపంచం అంతా ఫిదా అయ్యేలా చేశారు.
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో "ఆర్ఆర్ఆర్" కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది.
భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు కేంద్రం ఈ అవార్డులను అందిస్తారు.ఈ మేరకు ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం
దర్శక ధీరుడు రాజమౌళి ప్రపంచంలో టాప్ డైరెక్టర్ అయిన జేమ్స్ కామెరూన్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు వేడుకల్లో భాగంగా జేమ్స్ కామెరూన్ ని కలిసిన జక్కన్న సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని వ్యక్తపరిచాడు. ఈ మేరకు ట్విట్టర్ లో గ్రేట్ జేమ్స్ కామెరాన్ ఆర్ఆర్ఆర్ ను చూశారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.