Home / Minister Uttam Kumar Reddy
Minister Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై మంత్రి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మంత్రి చిట్చాట్ నిర్వహించారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఇంకా ఏమి ప్రయత్నాలు చేయాలో చేస్తామని పేర్కొన్నారు. రెండు రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. […]
Minister Uttam Kumar Reddy’s harsh comments : పాక్తో జరిగిన యుద్ధంలో రఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలిపోయాయా? అని తాము అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ రఫెల్ యుద్ధ విమానం కూలిపోయిందని సీడీఎస్ అనిల్ చౌహన్ స్పష్టం చేశారని, దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా కేంద్రం దీన్ని నిరాకరించడం మానుకోవాలని సూచించారు. ఇదే విషయాన్ని […]
Uttam Kumar Reddy fires on BRS: కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు ఉన్నట్లు తేల్చడానికి దేశంలోనే పేరుగాంచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ వేశామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏ తప్పు చేయకుంటే నోటీసు ఇవ్వగానే అంత ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. నోటీసు ఇవ్వగానే కమిషన్ తప్పుబడుతూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఇందిరా గాంధీ లాంటి […]
Telangana: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్తుండగా.. మార్గమధ్యలోనే హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, గాలివానతోపాటు నల్లని మేఘాలతో విజిబులిటీ తగ్గిపోయింది. దీంతో పైలెట్ హెలికాప్టర్ ను కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగర్ెస్ నేతలు, అధికారులు కోదాడకు చేరుకున్నారు. హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి […]
Telangana: భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైనిక దళాలు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్స్, మిసైళ్లతో భారత్ పై దాడులు చేస్తోంది. కాగా పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ చెందిన మిస్సైళ్లను నేలమట్టం చేస్తోంది. మరోవైపు సరిహద్దు వెంబడి పాక్ సైన్యాలకు కాల్పులకు పాల్పడుతున్నాయి. వీటిని భారత్ సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఇక భారత్- […]
Civil Supply: తెలంగాణ పౌరసరఫరాల శాఖకు అరుదైన ఘనత దక్కింది. రాష్ట్రంలో సివిల్ సప్లై సంస్థ చేపట్టిన సంస్కరణలపై అధ్యయనం చేసిన హెచ్ఎంవై.. సన్నబియ్యం పంపిణీ, మెరుగైన సేవలకుగాను ఫైవ్ స్టార్ రేటింగ్ తో 9001 ఐఎస్ఓ సర్టిఫికెట్ ను అందించింది. ఈ సర్టిఫికెట్ ను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ అందుకున్నారు. కాగా పౌరసరఫరాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం […]
Former Minister Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ సంస్థ ఇచ్చిన నివేదికపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మేడిగడ్డలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభపై చర్చ జరుగుతుందనే అక్కసుతో ఉత్తమ్ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్డీఎస్ఏ సంస్థ ఎన్డీయే ప్రభుత్వ జేబు సంస్థగా మారిందని […]
Minister Uttam kumar reddy good news about farmers bonous amount: రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పెండింగ్లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులు విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన ‘రైతు మహోత్సవం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందనే విషయం స్థానిక ఎంపీ అరవింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి […]
Minister Uttam Kumar Reddy Comments Cyberabad Builders Association AGM 2025: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిర్మాణ రంగం డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరంలో ఆదివారం సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు బిల్డర్ల సమస్యలపై మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న బిల్డర్ల సమస్యలను […]
Minister UttamKumar Reddy Ration Cards Update: రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్కార్డు విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, ఉగాది పండుగ రోజున తెలంగాణ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పు వస్తుందని పైరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆ రోజు నుంచి ప్రతి రేషన్ […]