Home / Minister Nara Lokesh
Andhra Pradesh Cabinet Sub Committee: కేబినెట్ సబ్ కమిటీ భేటీ నేడు జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాసం కనిపిస్తోంది. దీంతో సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు […]
Former Minister Ambati Rambabu: ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ, మీడియా, సోషల్ మీడియాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో కాన్వాయ్లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి జగన్ ప్రయాణిస్తున్న వాహనమే కారణమని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ప్రజల ప్రాణాలను బలి తీసుకునేందుకు జగన్ రాక్షసుడిలా తిరుగుతున్నాడని నెటిజన్లు మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు. వ్యవహారంపై మాజీ […]
Education Minister Nara Lokesh : రాష్ట్రంలోని 80 శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు అందించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు విద్యార్థులకు అందించామన్నారు. మిగిలిన 20శాతం మందికి ఈ నెల 20లోగా అందిస్తామని స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామన్నారు. కొందరి ఖాతాలు యాక్టివ్ లేక నిధులు తిరిగి వచ్చాయని, ఆయా ఖాతాలు యాక్టివ్ చేసుకోవాలని తల్లులను కోరుతున్నామన్నారు. ఖాతాలు […]
High Tension In Podili: ప్రకాశం జిల్లా పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పొదిలి పర్యటనకు వెళ్లారు. అక్కడ పొగాకు రైతులను పరామర్శించి.. వారితో ముఖాముఖి అవాలని నిర్ణయించారు. కానీ పొదిలిలో వైఎస్ జగన్ తెలుగు మహిళల నుంచి నిరసన సెగ ఎదురైంది. గో బ్యాక్ జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలు, బెలూన్లతో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. మరోవైపు బెస్తపాలెం వద్ద […]
Minister Nara Lokesh : కృతిమ మేధలో యువతకు నైపుణ్య శిక్షణతోపాటు ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని ఏఐ కంప్యూటింగ్ సంస్థ ‘ఎన్ విడియా’తో ఏపీ సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఉన్నత విద్య అధికారులు, ఎన్ విడియా ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంతో 10వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ అందించనున్నారు. దీంతోపాటు 500 ఏఐ ఆధారిత స్టార్టప్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వనున్నారు. […]
AP ICET Results: ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ వీసీ జీపీ రాజశేఖర్, ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఐసెట్ పరీక్ష 34,131మంది విద్యార్థులు రాశారు. 32,719 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఐసెట్ పరీక్షలో 95.86 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఐటీ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET వెబ్సైట్లో […]
Minister Nara Lokesh Speech About AP Development: సీఎం చంద్రబాబు బ్రాండ్తోనే ఏపీకి పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని గుత్తి మండంలో బేతపల్లిలో రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి భూమి పూజ చేశారు. ఇందులో భాగంగానే, 2,300 ఎకరాల్లో రూ.22వేల కోట్లతో రెన్యూ సంస్థ పవన, సౌర, బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేపట్టిందన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో కియో మోటార్స్ ఎంత మార్పు తీసుకొచ్చిందో.. రెన్యూ […]
Lokesh : కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వం ఆదివారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ఫైల్పై సీఎం చంద్రబాబు మొదటి సంతకం చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి […]
Minister Nara Lokesh : మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 […]
Amaravati : ఏపీలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇవాళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (జీఎన్యూ)తో కూటమి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో జీఎన్యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో అంతర్జాతీయ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్యూ రూ.1,300 కోట్లు పెట్టుబడి […]