Home / Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి చిత్రం గాడ్ ఫాదర్ పై అటు పరిశ్రమ, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చిరంజీవి కూడ ఈ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం మలయాళ చిత్రం లూసిఫర్కి రీమేక్ అయినప్పటికీ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ హక్కులు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం దసరాకు అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ గురించి అప్ డేట్ వచ్చింది.
మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో తిరుగులేని రారాజుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి నేటితో టాలీవుడ్లో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
రాజకీయాలు నాకు దూరం కాదు అంటూ చిరంజీవి అటు అభిమానుల్లోనూ ఇటు రాజకీయనేతల్లోనూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డును జారీ చేసింది. పీసీసీ డెలిగేట్గా చిరును గుర్తిస్తూ ఈ కొత్తకార్డును ఇచ్చింది. ఈ కార్డుకి 2027 వరకు కాలపరిమితి వుంటుందని తెలిపింది.
‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘గాడ్ఫాదర్’మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన డైలాగ్ అటు అభిమానులను ఇటు రాజకీయనేతల్లోనూ మంచి పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది.
మెగా అభిమానులకు మెగా ఫీస్ట్... గాడ్ ఫాదర్ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఇద్దరు మెగాహీరోలు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి స్టెప్పులేసిన ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ను నేడు విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
కుర్ర హీరోలకు పోటీగా చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. బిజీ బిజీగా షూట్స్ చేస్తూ గడుపుతున్నాడు. కాగా మెగాస్టార్ 154వ చిత్రం అయిన వాల్తేరు వీరయ్య సినిమా అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మరి అదేంటో చూసెయ్యండి.
కృష్ణంరాజు మరణానికి గల కారణాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లే రెబల్ స్టార్ మృతి చెందారని వైద్యులు తెలిపారు.
మెగాస్టార్ అభిమానులంతా గాడ్ ఫాదర్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఆచార్య మూవీ మెగాఫ్యాన్స్ ను నిరాశపచడంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న గాడ్ ఫాదర్ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ షూటింగ్ దాదాపు పూర్తయింది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం లూసిఫర్కి రీమేక్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.