Home / Megastar Chiranjeevi
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు సుశాంత్. 2008 లో వచ్చిన కాళిదాసు సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం ఎంట్రీ ఇచ్చాడు "సుశాంత్ అనుమోలు'. ఆ తర్వాత సుశాంత్ నటించిన కరెంట్ సినిమా మ్యూజిక్ చార్ట్ బాస్టర్ గా నిలిచింది. తర్వాత అడ్డా, ఆటాడుకుందాం రా.. పలు సినిమాలు చేసినప్పటికీ
టాలీవుడ్ లో పెద్ద పెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న వారందరికీ మెగా ఫ్యామిలీ ఎన్నో సందర్భాల్లో సాయంగా నిలబడింది. సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ అనడంలో అతిశయోక్తి కాదు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ
కమెడియన్ గా సుపరిచితుడైన వేణు టిల్లు తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఫ్యామిలీ ఎమోషన్స్ను తెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రిలో కుష్బూకి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట ఆమెకు ఏకంగా గుడి కూడా కట్టారంటేనే అర్దం చేసుకోవచ్చు.. కుష్బూ ఫాలోయింగ్ ఏంటో.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు. గత సంవత్సరం ఏప్రిల్ 29న రిలీజయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో కూడా పాల్గొన్నారు. కాగా ఈ టాక్ షో లో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కడం విశేషం
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.
హీరో సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తమిళ సినిమా ‘నీచల్ కులమ్’తో వెండితెరకు పరిచయమైన సుమన్.. ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన సుమన్.. 90ల్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం టాక్ షో లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సినీ, రాజకీయ ప్రముఖుల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అన్ని టాక్ షో ల రికార్డులను బద్దలు కొడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దుమ్మురేపుతుంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”.బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు.ఈ చిత్రంలో మెగాస్టార్కు జోడీగా శృతిహాసన్.. మాస్ మహారాజా రవితేజకు జంటగా కేథరిన్ నటించింది.సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలైన ఈ మాస్ ఎంటర్టైనర్ రికార్డు స్థాయి వసూళ్లను సొంతం చేసుకుంటోంది.