Home / Lok Sabha
Waqf Bill : కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకువచ్చింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సభలో ప్రసంగించారు. బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. బిల్లును తీసుకురాకపోతే పార్లమెంట్ భూమిని వక్ఫ్ ఆస్తిగా చెబుతారని ఆరోపించారు. విపక్షాలు అసత్య ప్రచారం.. బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయని మండిపడ్డారు. బిల్లులోని అంశాలను లేవనెత్తి ప్రజలను మరోసారి తప్పుదోవ […]
Waqf Bill 2024 : కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా బావిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు రాబోతోంది. బిల్లుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఉభయ సభల ఆమోదం లభించేలా అధికార పార్టీ పట్టుదలగా ఉంది. పలు కారణాలతో విపక్షాలు విభేదిస్తున్న క్రమంలో బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్పీకర్ దీనిపై చర్చకు 8 గంటలు కేటాయించాలని నిర్ణయించారు. అనంతరం ఓటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం మూడులైన్ల విప్ జారీ […]
Amit Shah : ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు- 2025కు లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడారు. విద్యా, వ్యాపార పరంగా ఇండియాలోకి విదేశీయులను ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ, దురుద్దేశంతో దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠిన వైఖరితో ఉంటామని హెచ్చరించారు. విద్యా, వైద్యం, పర్యాటకం, వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఇండియాకు రావాలనుకుంటే కేంద్రం ఆహ్వానిస్తుందన్నారు. దేశాభివృద్ధికి సహకరించే వారికి తాము ఎల్లప్పుడు సహకరిస్తామన్నారు. కానీ దురాలోచనతో […]
Online betting : కేంద్రం రాష్ట్రాలకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ కీలక ప్రకటన చేశారు. గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే.. ఉపేక్షించేది లేని తేల్చిచెప్పారు. తాజాగా కేంద్రం రాష్ట్రాలకు చట్టాలు చేసుకోవచ్చని వెల్లడించింది. గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్లు రాష్ట్ర పరిధిలోని అంశాలు […]
Rahul Gandhi Says Speaker Not Letting Him Speak in Lok Sabha: లోక్సభలో తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్సభలో గత 7 నుంచి 8 రోజులుగా తనను స్పీకర్ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం కల్పించడం సంప్రదాయమన్నారు. లోక్సభ […]
Jamili Elections : జమిలి ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్సభ అంగీకరించింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఇవాళ ఆమోదం తెలిపింది. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలి.. వర్షాకాల సమావేశాల చివరివారంలో మొదటిరోజు వరకు గడువు పొడిగించింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను […]
Araku Coffee Stalls : ఏపీలోని అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ఇవాళ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్పీకర్ ఆదేశాలతో రెండు స్టాళ్ల ఏర్పాటుకు లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగం 1, 2 కోర్టు యార్డు వద్ద స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్ల […]
Speaker Om Birla Serious On Opposition MP’s in Lok sabha: లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభకు కొంతమంది ప్రతిపక్ష పార్టీ ఎంపీలు టీషర్టులు ధరించి రావడంతో స్పీకర్ అభ్యంతరం వ్యకం చేశారు. ఇంకోసారి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీషర్లు ధరించవద్దని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలు కావాలనే టీ షర్టులు ధరిస్తున్నారని, ఇది మంచిది కాదన్నారు. అనంతరం లోక్ సభను స్పీకర్ […]
Lok Sabha : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఎంపీలకు గతంలో ఇచ్చిన కోటాను పునరుద్ధరించే అంశంపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. లోక్సభలో జేడీయూ ఎంపీ రాంప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్లో రద్దు.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఉద్యోగం చేస్తూ బదిలీ అయిన […]
Rahul Gandhi demands discussion on voter list in Lok Sabha: ఓటర్ల జాబితాపై దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా లోక్సభలో కేంద్రంపై విమర్శలు చేశారు. పార్లమెంట్లో ఈ విషయంపై చర్చ జరగాలని కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాగా, పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. వక్ఫ్ బోర్డు, సవరణ చట్టం, కొత్త విద్యావిధానం, భారత్పై ట్రంప్ సుంకాలు వంటి […]