Home / Latest News
కేరళలో తనతో విడిపోవడానికి నిరాకరించినందుకు తన 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన యువతి తరువాత పోలీస్ స్టేషన్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
పాఠశాలలో ప్రదర్శించబోయే ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకం ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. రిహార్సల్స్ కాస్త అతన్ని తిరిగిరాని లోకాలకు చేర్చాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన కర్ణాటకలో నెలకొంది.
ఒక 12 ఏళ్ల కుర్రాడు తనను పాము కాటేసిందని దానిపై కోపంతో ఊగిపోయాడు. అక్కడి నుంచి జరజరా పాకుతూ వెళ్లిపోతున్న ఆ పామును పట్టుకుని తన పంటితో కసితీరా కొరికేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాము కాటేసిన బాలుడు మరణించలేదు కానీ బాలుడు కొరికిన పాము మాత్రం మరణించింది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందో ఈ కథనం ద్వారా చూసెయ్యండి.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి సాయం చేసి తప్పు చేశానని, ఆ సమయంలో తాను కాంగ్రెస్ కి సాయం చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.
ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి "మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు". లాప్టాప్లోని ముఖ్యమైన ఫైల్స్ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు.
కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్పై అదిరే ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మరి అదేంటో చూసెయ్యండి.
మునుగోడు ఉపఎన్నికల వేళ రోజురోజుకు రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల మధ్య వైరం రోజురోజుకు అగ్గిమీద గుగ్గిళంలా తయారవుతోంది. కాగా తాజాగా బైపోల్ ప్రచారంలో భాగంగా నాంపల్లి మండలంలోని పసునూరులో బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ అయిన ట్విటర్ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలు, మైక్రోబ్లాగింగ్ యాప్ లో తనదైన స్టైల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఎకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో పలు మార్పులు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.
మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఈ ఏడాది ఆగస్టు 25న ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం అధ్వర్యంలో ఆదివారం వనమహోత్సవం ఘనంగా జరిగింది.