Home / kcr
BRS chief and former CM KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్తో కేటీఆర్, హరీశ్రావు ఆసుప్రతికి వచ్చారు. కేసీఆర్ శనివారం మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీకి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి చేరుకున్నారు. శుక్రవారం కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల తర్వాత శనివారం మరోసారి ఆసుపత్రికి […]
Kaleshwaram Commission Enquiry: కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కమిషన్ ముందు 113వ కోర్టు విట్నెస్ హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను అడిగిన ప్రశ్నలకు ఏ జవాబులు చెప్పారో… సేమ్ 114వ కోర్టు విట్నెస్గా హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావె సైతం దాదాపు అవే సమాధానాలను కమిషన్కు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా, మే 11న కాళేశ్వరం కమిషన్ […]
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్త మంత్రులపై శాఖల కేటాయింపుపై ఆయన స్పష్టత ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయిస్తానని చెప్పారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కొన్ని నెలల వరకు మంత్రి పదవులు ఇవ్వలేదని, ఇచ్చినప్పటికీ శాఖలను కేటాయించలేదని గుర్తుచేశారు. తాను మాత్రం రెండు మూడు రోజులకే శాఖలు కేటాయించినట్లు తెలిపారు. కేసీఆర్ కుటుంబంపై కీలక […]
Former CM KCR : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కమిషన్కు కేసీఆర్ పలు డాక్లుమెంట్లను అందజేశారు. విచారణ ముగిసిన తర్వాత బీఆర్కే భవన్ ఎదుట కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం అక్కడ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు. కాళేశ్వరం విచారణలో భాగంగా బుధవారం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్ నుంచి […]
Janagama MLA Palla Rajeswar Reddy Accident in KCR farm house: జనగామ ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర్ రెడ్డికి గాయాలయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడ్డాడు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించారు. కాగా, పల్లా.. రాత్రి నుంచి కేసీఆర్ ఫాంహౌస్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జారీపడ్డారు. […]
Kaleshwaram Commission: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి నేడు విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఇవాళ కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఈ మేరకు ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకోనున్నారు. అయితే సీఎం కేసీఆర్ విచారణ ఎలా చేస్తారనేది స్పష్టత లేదు. కేవలం రహస్య విచారణ చేస్తారా? లేక బహిరంగ విచారణ […]
Former Minister Harish Rao meets KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు మరోసారి సమావేశమయ్యారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో ఇద్దరూ మధ్య కాళేశ్వరం కమిషన్ విచారణ అంశంపై చర్చించారు. బుధవారం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు విచారణ అంశంపై సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం. ఇప్పటికే కేసీఆర్ నివేదిక సిద్ధం చేశారు. హరీశ్రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో […]
Telangana: అనారోగ్యంతో నాలుగు రోజులుగా గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటితో తమకి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సంతాపం మాగంటి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. […]
KCR, Harish Rao meet at Erravelli Farmhouse : సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం భేటీ అయ్యారు. మూడున్నర గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై కేసీఆర్ చర్చించారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ కాళేశ్వరం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. జూన్ 5వ తేదీన కేసీఆర్, 9న మాజీ మంత్రి హరీశ్రావు, […]
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెల్లని రూపాయి అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కుటుంబంపై ఆయన మాట్లాడారు. పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించారు తప్ప.. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబం చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను కేసీఆర్ దారుణంగా అవమానించారని మండిపడ్డారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపారని తెలిపారు. కాగా కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రంలో […]