Home / Kancha Gachibowli
Supreme Court orders Telangana to submit plan to Restore 100 acres of Land: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహరంపై సుప్రీం కోర్టులో నేడు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేత్రుత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సుప్రీకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించారా..? లేదా..? అనేది స్పష్టం చేయాలని తెలిపింది. ఆ మార్గదర్శకాలను […]
Telangana Government Submitted Affidavit to the Supreme Court on Kancha Gachibowli 400 acres: కంచ గచ్చిబౌలిలోని ఆ 400 ఎకరాల ల్యాండ్ తెలంగాణ సర్కారుదేనని, అది అటవీ భూమి కాదని తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఈ ల్యాండ్ ఎప్పుడూ అటవీ రికార్డుల్లో లేదని పేర్కొంది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం రాష్ట్ర సర్కారు బుల్డోజర్ల ద్వారా ఆ ల్యాండ్ను చదును చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో జస్టిస్ […]
Government Report to Empowered Committee on Kancha Gachibowli: హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఎంపవర్డ్ కమిటీతో తాజ్కృష్ణలో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. ఇందులో భాగంగా కంచ గచ్చిబౌలి భూములపై కమిటీ అధ్యయనం చేసింది. ఈ మేరకు కమిటీకి రాష్ట్ర సర్కార్ నివేదిక సమర్పించింది. ఎంపవర్డ్ కమిటీని సీఎస్ శాంతి కుమారి, పోలీస్ అధికారులు కలిశారు. కాగా, కంచ గచ్చిబౌలి భూముల విషయంలో హెచ్సీయూ భూవివాదం, ఇప్పటివరకు జరిగిన అంశాలపై […]
CM Revanth Reddy Review Meeting with Ministers on Kancha Gachibowli Land Cases: హైదరాబాద్ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వస్తున్న ఫేక్ వీడియోలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలు వైరల్ చేశారన్నారు. ఫేక్ కంటెంట్పై విచారణ జరపాలని కోర్టును కోరాలని అధికారలను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఫేక్ […]
High Court : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. […]
Bhatti Vikramarka : అబద్ధాల మీద బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు బతుకుతున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకోవాలనే సోయి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. తాజాగా సచివాలయంలో మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అబద్ధపు ప్రచారం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భూములను […]