Home / Kaleshwaram
Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతి కాపీలను కమిషన్కు హరీష్ రావు అందించారు. సుమారు 40 నిమిషాలపాటు హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా.. కేంద్ర సర్వే సంస్థ వ్యాప్కోస్, టెక్నికల్ కమిటీ, హై పవర్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు […]
Former Minister Harish Rao : మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం కాళేశ్వరంపై ఆయన తెలంగాణ భవన్లో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వివరించారు. కాళేశ్వరానికి మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకు మహారాష్ట్రకు వెళ్లి ఆ ప్రభుత్వంతో […]
TGSRTC got Rs 8 Crore Profits in Saraswati Puskaralu: గత 12 రోజులుగా భూపాలపల్లి జిల్లా కాళ్వేశ్వరం వద్ద జరుగుతున్న సరస్వతి పుష్కరాలు నిన్నటితో ముగిశాయి. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు కాళ్వేశ్వరానికి తరలివచ్చారు. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి కాళ్వేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శించుకుని పరవశించారు. పుష్కరాలకు నిన్నటితో ఆఖరిరోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొత్తంగా గత 12 రోజుల్లో 30 లక్షలకు పైగా భక్తులు సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానాలు […]
Heavy Rush in Saraswati Puskaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. గత 12 రోజులుగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగమ్మకు దీపాలు వదులుతున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. మరోవైపు సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ రాత్రి 7.45 గంటలకు నవరత్నమాల హారతితో పుష్కరాలు సమాప్తం కానున్నాయి. […]
KTR comments on Kaleshwaram Notice to KCR: కాళేశ్వరంలో నిజాలు నిలకడ మీద తెలుస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో బిజేపీ, కాంగ్రెస్ చేస్తున్న పాలిటిక్స్ దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. మిస్ వరల్డ్ బ్యూటీస్కు కేసీఆర్ కట్టిన ఆనవాళ్లే కదా చూపించిందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలో రాద్ధాంతం చేసిన ప్రభుత్వం SLBC సంగతేంటన్నారు. ఫార్ములా ఈ-రేస్ ఒక డ్రామా అని కేటీఆర్ కొట్టపారేశారు. పాలమూరు ప్రాజెక్ట్పై వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిందని.. కాళేశ్వరం […]
Etela Rajender Sensational Comments About Kaleshwaram Notices: కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తనకు అందలేదని చెప్పాడు. బిజినెస్ రూల్స్ తెలియకుండా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. ఆర్థికమంత్రిగా ఆనాడు డబ్బు కేటాయించడం మాత్రమే నా పని అంటూ వెల్లడించారు. కాళేశ్వరం అక్రమాలతో నాకేలాంటి సంబంధం లేదని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కక్షసాధింపు […]
Saraswati Puskaralu: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఆదివారం సెలవు కావడంతో కాళేశ్వరానికి పోటెత్తారు. దీంతో కాళేశ్వరం వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 9 […]
Kaleshwaram: తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుణ్యస్నానం ఆచరించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి జ్ఞాన సరస్వతీ పుష్కర ఘాట్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంతకు ముందు జ్ఞాన సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ఈనెల 26 వరకు […]
kaleshwaram: జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ నదిలో నేటి నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. బృహస్పతిలోకి మిథున రాశిలో ప్రవేశిస్తుండటంతో సరస్వతీ నదికి పుష్కరాలు మొదలవుతాయని పండితులు తెలిపారు. కాళేశ్వరాలయం నుంచి మంగళ వాయిద్యాలతో నదికి వెళ్లి గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా నదిలో నీటికి పంచ కలశాలలో ఆవాహన పూజ నిర్వహిస్తారు. పుష్కరునికి చీర, సారెతో ఒడి బియ్యం, పూలు, పండ్లు సమర్పిస్తారు. తర్వాత […]
TGSRTC Runs Special Buses: ప్రసిద్ధ శైవక్షేత్రం కాళేశ్వరంలో రేపటి నుంచి మే 26 వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసేందుకుగాను తెలంగాణ నుంచే కాక ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నట్టు సమాచారం. అలాగే కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు కలవడంతోపాటు.. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. దేవగురువు బృహస్పతి మిథునరాశిలో ప్రవేశంతో సరస్వతి […]