Massive Encounter: ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ మృత్యువాత.. మృతుల్లో కీలక నేత!

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Massive Encounter: ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ మృత్యువాత.. మృతుల్లో కీలక నేత! live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / Jharkhand

#Jharkhand

Massive Encounter: ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ మృత్యువాత.. మృతుల్లో కీలక నేత!

Massive Encounter: ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ మృత్యువాత.. మృతుల్లో కీలక నేత!

జాతీయం | April 21, 2025

Massive Encounter in Jharkhand: జార్ఖండ్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా, బొకారో జిల్లా లాల్‌పానియా ప్రాంతంలో జరిగింది. అనంతరం ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో కీలక నేత అయిన మావోయిస్టు నేత వివేక్ కూడా ఉన్నారు. కాగా, ఆయనపై అంతకుముందు రూ.కోటి రివార్డు ప్రకటించారు.   బొకారో జిల్లాలోని లాల్ పానియా ప్రాంత సరిహద్దులో మావోయిస్టులు […]

Maha Kumbh: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు

Maha Kumbh: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు

జాతీయం | February 26, 2025

JMM MP Mahua Maji injured while returning from Maha Kumbh: ఝార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రమాదానికి గురయ్యారు. కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా బుధవారం తెల్లవారుజామున ఎంపీ మహువా మాజీకి చెందిన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఝార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. ఆమె కుమారుడు, కోడలితో కలిసి కారులో […]

Exit Polls 2024: ఈవీఎంలో ఓటరు తీర్పు.. ఎన్డేయే హవా ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్

Exit Polls 2024: ఈవీఎంలో ఓటరు తీర్పు.. ఎన్డేయే హవా ఖాయమంటున్న ఎగ్జిట్ పోల్స్

జాతీయం | November 21, 2024

Maharashtra, Jharkhand Exit Poll Results 2024: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 వరకు మహారాష్ట్రలో 58.22శాతం, ఝార్ఖండ్‌లో 67.59 శాతం పోలింగ్‌ నమోదైంది. క్యూ లైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఓటేసిన రాజకీయ, సినీ ప్రముఖులు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో […]

Maharashtra, Jharkhand: కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. 9గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

Maharashtra, Jharkhand: కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. 9గంటల వరకు పోలింగ్ ఎంతంటే?

జాతీయం | November 20, 2024

Maharashtra, Jharkhand Assembly Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా.. మహారాష్ట్రలో 9 గంటల వరకు 6.61శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఝార్ఖండ్‌లో 12.71శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. అలాగే యూపీలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో […]

Maharashtra, Jharkhand Election 2024: రేపే పోలింగ్.. ముగిసిన రెండు రాష్ట్రాల ప్రచారం.. ఫలితాలపై ఉత్కంఠ

Maharashtra, Jharkhand Election 2024: రేపే పోలింగ్.. ముగిసిన రెండు రాష్ట్రాల ప్రచారం.. ఫలితాలపై ఉత్కంఠ

జాతీయం | November 19, 2024

Election Campaign Ended In Jharkhand And Maharashtra: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రానికి రెండు రాష్ట్రాల్లో క్యాంపెయినింగ్ పూర్తయింది. 48 గంటల సైలెంట్ పీరియడ్ తర్వాత 20వ తేదీన ఇక్కడ పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో రేపు (నవంబరు 20) పోలింగ్ జరగనుంది. ఇక, జార్ఖండ్‌‌లో తొలివిడతలో 43 సీట్లకు నవంబరు 13న పోలింగ్ జరగగా, రెండవ విడతలో భాగంగా 38 స్థానాలకు […]

NEET-UG Paper Leak: నీట్-యూజీ ప్రశ్నాపత్రం జార్ఖండ్‌లో లీకయింది .. సీబీఐ

NEET-UG Paper Leak: నీట్-యూజీ ప్రశ్నాపత్రం జార్ఖండ్‌లో లీకయింది .. సీబీఐ

జాతీయం | July 11, 2024

నీట్-యూజీ ప్రశ్నాపత్రం మొదట జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో లీక్ అయిందని తరువాత బీహార్ వెళ్లిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ) తెలిపింది. బీహార్‌లో మొదట ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మొదట భావించారు. పేపర్ లీక్ కు సంబంధించి పలువురిని అక్కడ అదుపులోకి తీసుకున్నారు.

జార్ఖండ్‌: రూ.10వేల లంచం రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది..

జార్ఖండ్‌: రూ.10వేల లంచం రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది..

జాతీయం | May 7, 2024

:జార్ఖండ్‌ మంత్రి అలమ్‌గిర్‌ ఆలమ్‌ సెక్రటరీ నుంచి ఈడీ అధికారులు ఏకంగా రూ.30 నుంచి రూ.40 కోట్లు వసూలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కేవలం రూ.10వేల లంచం కాస్తా రూ.30 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడానికి దారితీసింది.

Jharkhand:జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత సహాయకుడి ఇంటిపై ఈడీ దాడులు.. రూ.20 కోట్లు స్వాధీనం

Jharkhand:జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత సహాయకుడి ఇంటిపై ఈడీ దాడులు.. రూ.20 కోట్లు స్వాధీనం

జాతీయం | May 6, 2024

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద జార్ఖడ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం దాడులు నిర్వహిస్తోంది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ గృహ సహాయకుడి ఆవరణలో సోదాల్లో సుమారు రూ. 20 కోట్ల నగదు లభించింది.

Jharkhand: జార్ఖండ్‌లో 12వ తరగతి బాలికను రేప్ చేసి  బ్లాక్ మెయిల్ చేసిన స్కూల్ టీచర్

Jharkhand: జార్ఖండ్‌లో 12వ తరగతి బాలికను రేప్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన స్కూల్ టీచర్

క్రైమ్ | August 25, 2023

జార్ఖండ్‌లోని రాంచీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్కూల్ టీచర్ అత్యాచారానికి పాల్పడి దానిని చిత్రీకరించి, వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. సమీద్ కశ్యప్ అనే నిందితుడు బాధితురాలిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Jharkhand coal mine collapse: జార్ఖండ్‌లో అక్రమ బొగ్గుగని కూలిపోయి ముగ్గురి మృతి..

Jharkhand coal mine collapse: జార్ఖండ్‌లో అక్రమ బొగ్గుగని కూలిపోయి ముగ్గురి మృతి..

జాతీయం | June 9, 2023

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోరం చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

1 2 3 4 →

తాజా వార్తలు

మరిన్ని
  • Paradise Movie: నాని – అనిరుధ్ కాంబో.. ఆడియో రైట్స్ ఆ మాత్రం లేకపోతే ఎలా.. ?

    May 14, 2025
  • Deepika Padukone: స్పిరిట్ కోసం అంత డిమాండ్ చేసిన దీపికా.. ఇది చాలా ఓవర్ గురూ.. ?

    May 14, 2025
  • ISRO: మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఈనెల 18న నింగిలోకి రాకెట్

    May 14, 2025
  • Chhattisgarh : ఆపరేషన్‌ కగార్‌లో 31 మంది మావోలు మృతి : డీజీపీ అరుణ్‌దేవ్‌ గౌతం

    May 14, 2025
  • Thammudu: అన్నయ్య రావడం లేదు.. తమ్ముడు వస్తున్నాడట.. ?

    May 14, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam