Home / jaipur
తన పెద్దమ్మను చంపి, పాలరాతి కట్టర్తో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఢిల్లీ హైవేకి సమీపంలోని వివిధ ప్రదేశాలలో పడేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సోహైల్ ను హన్సిక వివాహం చేసుకోనుంది. జైపూర్ లోని ఓ రాజకోటలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. అయితే, తన పెళ్లిలో పాల్గొనేందుకు కొంతమంది అతిథులకు కూడా హన్సిక ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. మరి వారెవరో తెలుసా..
భారతదేశంలో వైవిధ్యమైన మరియు ఆకర్షణీయమైన హోటళ్లు చాలా ఉన్నాయి. కొన్ని సముద్రానికి అభిముఖంగా ఉన్నాయి. కొన్ని కొండల పై నిర్మించబడ్డాయి.
ఏ పని చేయాలన్నా పక్కా ప్లానింగ్ ఉండాలంటారు. దాన్ని నిరూపిస్తూ ఓ దొంగల బ్యాచ్ యజమాని ఇంటిని నిలువునా దోచేశారు. నమ్మకంగా ఉంటూనే పక్కా ప్లాన్ తో కోట్ల రూపాయల నగదు, బంగారంతో ఉడాయించిన ఆ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొనింది.
ఏ పార్టీలైన సీనియర్లకు తగిన గుర్తింపు ఉంటుంది. అందుకు బలమైన కారణం సందర్భానికి తగ్గట్టుగా వారు మాట్లాడుతుండడమే ప్రధానం. అలాంటి ఓ సంఘటన జైపూర్ లో చోటుచేసుకొనింది.
లవంగాలు, అనాస పువ్వు, లంగాలు, మరాఠీమొగ్గ లాంటి సుగంధ ద్రవ్యాలన్నింటిని నిత్యం వంటల్లో ఏదో ఒకరకంగా వాడుతూనే ఉంటాం. ఇవన్నీ ఆహారానికి చక్కని పరిమళాన్ని, అద్భుతమైన రుచిని జోడిస్తాయి. అయితే ఈ ఘుమఘుమలకు ధగధగలుతోడైతే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ సుగంద ద్రవ్యాలన్నీ నగల డిజైన్లో భాగమైతే? ఎలా ఉంటుందంటారు.
కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి కాళ్లు నరికేశారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో చోటుచేసుకుంది.
ప్రముఖ ఒడియా గాయకుడు మురళీ మోహపాత్ర ఇకలేరు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో దుర్గాపూజ మండపంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన ఇస్తుండగా స్టేజిపైనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
ఇరాన్ నుండి చైనాకు వెళ్లుతున్న ఓ ప్యాసింజర్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో భారత్ వైమానిక అధికారులు అప్రమత్తమైనారు. సాంకేతిక కారణాలతో భారతదేశంలో చైనా వెళ్లే విమానాన్ని అత్యవసరంగా దింపేందుకు అనుమతి నిరాకురించారు
దేశంలో సర్వత్రా 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ నేతలు దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు