Home / Israel
గాజాలోని ఒక హోటల్ కింద హమాస్ సొరంగాలను కనుగొన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్ )శనివారం తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హోటల్ కింద AK-47 రైఫిల్స్, పేలుడు పదార్థాలు మరియు డ్రోన్లతో సహా అనేక ఆయుధాలను నిల్వ చేసిందని పేర్కొంది.
ఇజ్రాయెల్ దళాల నేతృత్వంలోని సెంట్రల్ గాజాలో ఆదివారం జరిగిన వైమానిక దాడులకలో కనీసం 68 మంది మృతిచెందారు. వీరిలో 12 మంది మహిళలు మరియు ఏడుగురు పిల్లలు ఉన్నారు.ఉత్తర గాజాలోని హమాస్ యొక్క భూగర్భ సొరంగం నెట్వర్క్ నుండి బందిఖానాలో చంపబడిన ఐదుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) పేర్కొంది.
ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడుల కారణంగా సుమారుగా 100 మంది మరణించగా మరో 100 మంది శిధిలాల కింద కూరుకుపోయారని గాజాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం పేర్కొంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం 100 మందికి పైగా మరణించగా, శిథిలాల కింద 100 మంది చిక్కుకున్నారు. మరో 20 మంది గాయపడ్డారు.
ఇజ్రాయెల్-హమాస్ ల మధ్య బందీల విడుదల ఒప్పందంలో భాగంగా హమాసా్ 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, నలుగురు విదేశీయులను విడుదల చేసింది. దీని తరువాత ఇజ్రాయెల్ ఆదివారం 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ సంధి ఒప్పందం యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ హమాస్ బందీల మార్పిడిని చాలా గంటలు ఆలస్యం చేసింది.
ముంబైలో జరిగిన 26/11 దాడుల 15వ వార్షికోత్సవానికి ముందు ఇజ్రాయెల్ మంగళవారం పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబాను 'ఉగ్రవాద సంస్థగా జాబితాలో చేర్చింది. ముంబై ఉగ్రదాడుల జ్ఞాపకార్థం 15వ సంవత్సరానికి గుర్తుగా, ఇజ్రాయెల్ రాష్ట్రం లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా జాబితాలో చేర్చినట్లు న్యూ ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
గాజా ఆసుపత్రిలో సుమారు 1,000 మంది వ్యక్తులను మరియు రోగులను బందీలుగా ఉంచి, వారిని తప్పించుకోవడానికి అనుమతించని ఒక సీనియర్ హమాస్ కమాండర్ను వైమానిక దాడిలో చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
ఇజ్రాయెల్కు పొరుగున ఉన్న పాలస్తీనా పౌరులు ఉపాధి కోసం ఇజ్రాయెల్పై ఆధారపడుతుంటారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్నయుద్ధం క్రమంలో ఇజ్రాయెల్ నిర్మాణ రంగం పాలస్తీనా ఉద్యోగులను తీసేసి వారి స్థానంలో ఇండియాకు అవకాశం ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చింది.
శనివారం రాత్రి సెంట్రల్ గాజా స్ట్రిప్లోని మాఘాజీ శరణార్థి శిబిరం వద్ద ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కనీసం 51 మంది పాలస్తీనియన్లు, ఎక్కువగా మహిళలు మరియు పిల్లలు మరణించగా పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్ ) శనివారం రాత్రంతా గాజాపై బాంబు దాడులు కొనసాగించింది. గాజా స్ట్రిప్ యొక్క ఉత్తర ప్రాంతంలో దాడులను తీవ్రతరం చేసింది.
హమాస్ ఉగ్రదాడిలో బందీ అయిన జర్మనీ యువతి షానీ లౌక్ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు ఆ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. షాని కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ పోలీసు బలగాలకు భారతదేశం యొక్క దక్షిణాది రాష్ట్రమైన కేరళతో ముఖ్యమైన సంబంధం ఉంది. కేరళలోని కన్నూర్లో ఉన్న ఒక దుస్తుల తయారీ సంస్థ, మరియన్ అపారెల్ ప్రైవేట్ లిమిటెడ్, 2015 నుండి ఇజ్రాయెల్ పోలీసుల కోసం ఏడాదికి సుమారు లక్ష యూనిట్ల యూనిఫామ్లను సరఫరా చేస్తోంది.