Home / Indrakeeladri
Vijayawada Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని విజయవాడ దుర్గగుడి ఈఓ శీనా నాయక్ తెలిపారు. ఈ మేరకు దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఇవాళ విడుదల చేశారు. కాగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజులపాటు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని ప్రకటించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు. సెప్టెంబర్ 29 మూల నక్షత్రం రోజున […]
Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయం భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. అమ్మవారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగించుకోనున్నారు. భక్తులకు తాగునీరు అందించడం, అన్నప్రసాదం వితరణ, ఉచిత ప్రసాద వితరణ, దర్శన క్యూలైన్ల నిర్వహణ, క్లాక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరిచే ప్రదేశం, భక్తుల ఫీడ్ […]
Shakambari Utsavalu Starts from July 8th at Indrakeeladri: విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఆషాడమాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారికి మహిళలు పెద్ద సంఖ్యలో ఆషాడమాస సారెను సమర్పిస్తున్నారు. చీర, పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, కానుకలు, ఒడిబియ్యం సమర్పిస్తున్నారు. అలాగే ఆలయంలో ఆషాడ మాసం సందర్భంగా ప్రతిఏటా శాకంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జులై 8,9,10 తేదీల్లో మూడు […]
Telangana Bangaru Bonam To Durgamma: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దేవాదాయ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపులో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారికి హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు బంగారు బోనం, సారె, కానుకలు సమర్పించారు. సుమారు 500 మంది కళాకారులు విచిత్ర వేషాలు, పోతురాజుల డప్పులు, కోలాటాలతో బ్రాహ్మణ వీధి నుంచి ఘాట్ […]
Temple: విజయవాడ నగరంలో ఏపీలో పెద్ద నగరంగా తయారవుతోంది. పర్యటకంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక విజయవాడ నగరం నడిబొడ్డున కృష్ణా నది తీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం కొలువై ఉంది. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. అమ్మను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి భక్తులరాక పెరిగింది. దీంతో ఆలయ అధికారులు, ప్రభుత్వం భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. […]
కోటి దీపాలతో వెలుగుతున్న ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు గాజుల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూలవిరాట్ రంగురంగుల గాజులతో సర్వాం సుందరంగా అలంకరణలు చేశారు. వేలసంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి గాజుల దండలను పేర్చుతున్నారు. వివిధ రకాల గాజులతో అమ్మవారు కన్నులవిందుగా భక్తులకు దర్శనం ఇస్తుంది.
ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మకు భక్తులు దసరా సందర్భంగా రూ. 6.34కోట్లు ఆదాయాన్ని సేవల రూపంలో అందచేశారు. రికార్డు ఆదాయంగా అధికారులు పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 12లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీ మార్పుపై అడిగిన ఓ స్పందనకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానంగా ఓ నవ్వు నవ్వుతూ వెళ్లిపోయారు
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి పట్ల జిల్లా కలెక్టర్ దుర్గారావు అమర్యాదగా ప్రవర్తించారు. హైకోర్టు జడ్జి మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రికి వస్తున్నారని ఈవో భ్రమరాంభకు ముందస్తుగా సమాచారం అందించారు. అయితే ఘాట్ రోడ్డులో జడ్జి వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు.