Home / Indians
:భారత్ లోని యూఎస్ ఎంబసీ గురువారం వరకు రికార్డు సంఖ్యలో ఒక మిలియన్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. మహమ్మారికి ముందు 2019 కంటే దాదాపు 20% ఎక్కువ దరఖాస్తులను ప్రాసెస్ చేసింది.
ఆపరేషన్ కావేరి కింద న్యూఢిల్లీలో అడుగుపెట్టిన భారతీయులు, భారత సైన్యం యొక్క ప్రయత్నాలను మరియు ప్రభుత్వ ఏర్పాట్లను ప్రశంసించారు.ఢిల్లీ విమానాశ్రయం వెలుపల నిర్వాసితులైన వారు దేశాన్ని, సైన్యాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తూ నినాదాలు చేశారు.
సూడాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయులకు కీలకమైన నోటీసును జారీ చేసింది, దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఇంట్లోనే ఉండమని సలహా ఇచ్చింది. కాల్పులు మరియు ఘర్షణల దృష్ట్యా, దౌత్య కార్యాలయం భారతీయులను ఇంటి లోపలే ఉండాలని బయటికి వెళ్లడం మానేయాలని కోరింది.
వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి భారతీయ పౌరులు ఇకపై పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని సౌదీ రాయబార కార్యాలయం ప్రకటించింది
దేశంలో 12 మంది భారతీయుల నికర విలువ రూ. 1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉందని బుధవారం వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదికలో తేలింది. గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నఈ జాబితాలో ముఖేష్ అంబానీ, సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ మరియు రాధాకిషన్ దమానీ వంటి పేర్లు ఉన్నాయి.