Home / Indian Railways
Special Trains: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు జరిపింది. దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. దాడులకు ప్రతిచర్యగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత్ పై విరుచుకుపడుతోంది. దాడులను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. గత రాత్రి […]
Passenger attacked by staff on Hemakunt Express train : ట్రైన్, రైల్వే స్టేషన్లలో విక్రయించే ఆహార పదార్థాలను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలి. కానీ, కొందరు రైల్వే శాఖకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల అదును చూసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే తరహాలో ఓ రైల్లో వాటర్ బాటిల్ను ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ డబ్బులకు విక్రయించాడు. దీంతో సదరు ప్రయాణికుడు రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్యాటరింగ్ సిబ్బంది అతడిపై దాడి చేశారు. […]
Notification: నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ స్నిగల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నీషియన్, ఫీల్డ్ ఇంజనీర్, సైట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్ఐటీఈఎస్) బోర్డు నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19 లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ లో టెక్నీషియన్ 2, ఫీల్డ్ ఇంజనీర్ […]
Cabinet approves doubling of single railway line: కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి టూ పాకాల, పాకాల టూ కాట్పాడి మధ్య దాదాపు 104 కిలోమీటర్ల వరకు డబ్లింగ్ పనులు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ తిరుపతి – పాకాల – కాట్పాడి డబ్లింగ్ పనులను రూ.1,332 కోట్లతో చేపట్టనున్నట్లు […]
Guntur-Guntakal : గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గం పనులు చివరిదశకు చేరుకున్నాయి. 401కిలోమీటర్ల మార్గం డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.3,631 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం ఐదేళ్ల క్రితం అనుమతి ఇచ్చింది. ఈ మొత్తం వ్యయంలో రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్రం చేరి సగం భరించాలని ఒప్పందం ఉంది. ఇప్పటివరకు 347 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. పనులు పూర్తయితే బెంగళూరు, గోవాతోపాటు రాయలసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు, రాజధాని అమరావతికి వేగంగా చేరుకోవడానికి […]
Railways Cancellation Ticekt Money will be Refunded within Three Days: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో రద్దయిన రైళ్లకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణికులకు మూడు రోజుల్లోగా వాపస్ చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. అయితే కౌంటర్లో తీసుకున్న టికెట్కు సంబంధించి మూడు రోజుల్లోగా సంబంధిత రైల్వే స్టేషన్లో ఇచ్చి డబ్బులు పొందవచ్చని సూచించింది. సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు టికెట్ డబ్బుల […]
Indian Railways : ట్రైన్లో అందించే ఆహారం నాసిరకంగా ఉందని, టాయిలెట్లు అశుభ్రంగా ఉన్నాయని, రైళ్లు ఆలస్యంగా వచ్చిందని ప్రయాణికులు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు చేస్తుండటం మనం చూస్తూ ఉంటాం. కానీ, ఇటీవల రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. సౌత్ బిహార్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఏసీ కోచ్లో ఉన్న ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి తన బెర్త్ వద్ద ఎలుకలు తిరగటాన్ని గమనించాడు. అనంతరం రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయగా, ఈ ఘటన […]
Center has issued orders railway zone centered as visakhapatnam: ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనుంది. ఇందులో విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, శాఖ కేంద్రంగా ఏర్పాటైనా దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిధిని 410 కి.మీగా రైల్వేశాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ […]
Indian Railways Swarail Super App: ఇండియన్ రైల్వే ‘IRCTC సూపర్ యాప్” అనే రైలు టికెట్ బుకింగ్ అప్లికేషన్ను ప్రారంభించింది, ఈ అప్లికేషన్ కస్టమర్ల సౌలభ్యం కోసం, రైల్వే సేవలన్నింటినీ ఒకే ప్లాట్ఫామ్ కింద డిజిటలైజ్ చేయడానికి రూపొందించారు. అయితే ఈ IRCTT సూపర్ యాప్ అప్లికేషన్ ఏమిటి? దీన్ని డౌన్లోడ్ చేయడం ఎలా? ఇది కన్ఫర్మ్ టిక్కెట్లను అందిస్తుందా..? అనే వాటి పూర్తి సమాచారా తెలుసుకుందాం. రైల్వే మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా […]
Indian Railways Invites Tenders For Visakha Railway Zone: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం కూడా ఏపీపై ఫోకస్ చేస్తూ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక అడుగుపడింది. జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. 9 అంతస్తులు, […]