Home / Indian Railways
Special trains by South Central Railway: ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ మేరకు చర్లపల్లి- తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రతి శుక్ర, శనివారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి, ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లి రైళ్లు ప్రయాణికులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రైలు నెంబర్ 07017 చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 9.45 […]
Train Passengers: ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణాల్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. సమస్య పరిష్కారం కోసం రైల్ మదద్, 139 వంటి హెల్ప్ లైన్ నంబర్స్ కు కాల్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరింత సులభం చేసేందుకు ఇండియన్ రైల్వేస్ చర్యలు చేపట్టింది. ప్రయాణికులు ఇక వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే విధంగా రైల్వే ప్రయాణికుల కోసం రైల్ మదద్ వాట్సాప్ చాట్ బాట్ […]
RailOne Indian Railway Super App: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులు వేర్వేరు సేవల కోసం ఇప్పటివరకు వివిధ రకాల యాప్లను ఉపయోగించేవారు. అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు రైల్వే వన్ పేరుతో సరికొత్త యాప్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 40 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్ను ఇటీవల ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ యాప్ ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుందని […]
Indian Railways launches new ‘super app’ RailOne: ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఇండియన్ రైల్వే కొత్త సూపర్ యాప్ తీసుకొస్తుంది. ఈ మేరకు ‘రైల్వన్’ను ఆవిష్కరించింది. ఈ యాప్లో ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ప్రయాణికులకు సంబంధించి అన్ని రకాల సేవల ఈ యాప్ ద్వారా ఒకే చోట లభించనున్నాయని వెల్లడించింది. ప్రధానంగా టికెట్ రిజర్వేషన్, పీఎన్ఆర్, ట్రైన్ స్టేటస్, కోచ్ […]
Railways Hike Ticket Prices: దేశవ్యాప్తంగా రైలు టికెట్ ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ క్లాస్ టికెట్ ఛార్జీలను కిలోమీటరుకు 1 పైసా చొప్పున, అన్ని ఏసీ రతగతుల టికెట్ ఛార్జీలను కిలోమీటర్ కు 2 పైసల వంతున రైల్వే పెంచింది. రోజువారి ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సబర్బన్ రైళ్ల ఛార్జీలు, నెలవారీ సీజన్ టికెట్లలో ఎటువంటి మార్పులు […]
Railways Fare Hike: కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్లో నిబంధనల అమలుపై రైల్వేబోర్డు కీలక ఆదేశాలు జారీచేసింది. నేటి అర్ధరాత్రి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు, టికెట్ బుకింగ్లు అమలులోకి వస్తాయని తెలిపింది. తత్కాల్ టికెట్ల బుకింగ్కు రైల్వేశాఖ ఆధార్ను తప్పనిసరి చేసింది. జులై 1 నుంచి అమలులోకి తీసుకురావాలని అన్ని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్లకు రైల్వేశాఖ సర్క్యులర్ జారీ చేసింది. నేటి అర్ధరాత్రి 12 నుంచి పెంచిన రైల్వే ఛార్జీలు […]
Indian Railway Hikes Ticket Price from July 1st: దేశంలో రవాణా రంగంలో రైల్వేలది కీలకమైన పాత్ర. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రైల్వేలు ఎంతో ఉపకరిస్తాయి. సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు రైల్వేలను ఆశ్రయిస్తుంటారు. తక్కువ ఖర్చులో ప్రయాణం చేయొచ్చని అనుకుంటున్న ప్రజలకు ఛార్జీల భారాన్ని మోపాలని ఇండియన్ రైల్వేస్ అనుకుంటుందట. చాలా ఏళ్లుగా ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరలను పెంచలేదు. తాజాగా జూలై 1 నుంచి […]
South Central Railway announced Special Train Between Rishikesh To Yasvantapur : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రిషికేష్- యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రైలు ఏపీ, తెలంగాణలో పలు స్టేషన్ల గుండా వెళ్తుందని తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలగనుంది. రైలు నెం. 06597 యశ్వంతపూర్- రిషికేశ్ మధ్య నేటి నుంచి ప్రతి గురువారం […]
‘Tatkal’ from July 1 : కేంద్రం కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఆధార్ ధ్రువీకరణ ఉన్న వారే జులై 1 నుంచి తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్/యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే టికట్ బుకింగ్ అవకాశం కల్పించాలని రైల్వేశాఖ తన సర్క్యులర్లో పేర్కొంది. ఆధార్ బేస్డ్ ఓటీపీ తప్పనిసరి.. జులై 15వ తేదీ నుంచి […]
Kacheguda Railway Station: వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన కాచిగూడ రైల్వేస్టేషన్ ను ప్రభుత్వం మరింతగా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే రూ. 2.23 కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన లైటింగ్ సిస్టమ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. నేడు సాయంత్రం 5.30 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభిస్తారు. ఈ రైల్వేస్టేషన్ కు విజువల్ హైలెట్ గా, వారసత్వ చిహ్నంగా మార్చేందుకు జాతీయతను ప్రతిబింబించే థీమ్ తో […]