Home / ICC
India vs England 2nd ODI Match in Cuttack: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. కటక్ వేదికగా మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్లో గెలిచిన టీమిండియా.. రెండో వన్డే మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకుందుకు ప్రయత్నించనుంది. ఇక, రెండో వన్డేలో మ్యాచ్ గెలిచి సిరీస్పై ఆశలు పెంచుకునేందుకు ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుకు కీలకంగా మారింది. […]
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ టోర్నీకి ఎట్టిపరిస్థితుల్లో టీమిండియాను పంపమని బీసీసీఐ భీష్మించుకుని కూర్చోగా, ‘ప్లీజ్.. రండి’ అని పాక్ క్రికెట్ బోర్టు బతిమాలుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్లను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ ట్రోఫీ కోసం ఒకవేళ నిజంగానే భారత్ తమ దేశంలో […]
Bumrah back as No. 1 Test bowler: టెస్టు బౌలర్లలో బుమ్రా మళ్లీ అగ్రస్థానానికి చేరాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల్లో బుమ్రా ఒకటో ర్యాంకులో నిలిచాడు. పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 295 పరుగుల తేడాతో భారత్ గెలవటంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా, ఆ మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టటమే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఐసీసీ పురుషుల టెస్ట్ ప్లేయర్ ర్యాంకింగ్స్లో […]
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిదే. అసలే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు భారీ జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
T20 World Cup 2024: ఐసీసీ షెడ్యూల్ ప్రకారం 2024లో టీ20 ప్రపంచకప్ కు యూఎస్ఏ, వెస్టిండీస్ లు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ కప్ వేదికను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి.
మే 2 న ఐసీసీ ఎంఆర్ఎఫ్ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది.
ICC Rankings: ఐసీసీ తాజాగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో టాప్ 5 లో ఇద్దరు భారత బౌలర్లు చోటు సంపాదించుకున్నారు. ఈ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు.
Icc Rankings: ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకుల్లో టీమిండియా నంబర్ 1 స్థానానికి చేరుకుంది. టెస్టుల్లో మెుదటి స్థానంతో.. మూడు ఫార్మాట్లలోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
టీమ్ఇండియా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గత రెండు సిరీస్ ల నుంచి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’(జనవరి 2023) గా ఎంపికయ్యాడు.
నాగపూర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుుల తేడాతో విజయం సాధించింది. 5 నెలల విరామం తర్వాత నాగ్ పూర్ టెస్ట్ లో పునరాగమం చేశాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.