Home / Hospital
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఇద్దరు బాలింతలు మృతి చెందిన ఘటన ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
తమ విన్యాసాలతో తల్లి తండ్రులకు శోకం మిగిలుస్తున్నారు. నడిరోడ్డుపై వాహనచోదకులు భయభ్రాంతులకు గురైయ్యేలా ప్రవర్తిస్తున్నారు. నెట్టింట హల్ చేసిన అలాంటి ఓ వీడియో వైరల్ అయింది. చివరకు హైదరబాదుకు చెందిన ఆ యువకుడికి మద్రాసు హైకోర్టు వినూత్న శిక్షను విధించి విన్యాసాలు చేసేవారికి చెక్ పెట్టింది.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు, రాజకీయ కురువృద్దుడు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధతి విషమంగా ఏర్పడింది. ఐసీయులో చికిత్స తీసుకొంటున్న ములాయం సింగ్ యాదవ్ పరిస్ధతి మరింత క్షీణించిన్నట్లు జాతీయ మీడియా కధనాలతో తెలుస్తుంది