Home / Himachal Pradesh
kullu water falls: కొద్ది రోజులుగా దేశంలో చలి తీవ్రగా అధికంగా పెరిగింది. చలి తీవ్రతకు దేశ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురవడం.. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉత్తర భారతదేశ విషయానికి వస్తే అంతే సంగతి.. అక్కడి చలి ఎలా ఉంటుందో మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. దేశంలో పెరిగిన విపరీతమైన చలికి అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. హిమాచల్ అందాలను […]
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ సీఎంగా ముఖేష్ అగ్నిహోత్రిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల నాటి ఆనవాయితీ కొనసాగింది. అధికారంలో ఉన్నపార్టీని గద్దె దింపి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.
హిమాచల్ ప్రదేశ్లో అధికార బీజేపీ, కాంగ్రెస్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అవసరమైన మెజారిటీ మార్క్ను తాకింది.
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు అక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. గుజరాత్లో 182, హిమాచల్ ప్రదేశ్లో 68 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.
హిమాచల్ప్రదేశ్ లో ఈ రోజు 68 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ కు అందరూ సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అప్పుల భారీ నుండి కాపాడడం ఆ పార్టీ ప్రభుత్వానికి చుక్కలు కనపడతాయి
తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హిమాచల్ ప్రదేశ్లో యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేస్తానని బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఆదివారం "ఎన్నికల జిమ్మిక్కుగా అభివర్ణించింది.
ఆప్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.
స్వాతంత్య్ర అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తన మొదటి ఓటును వినియోగించుకుని స్వతంత్ర భారత తొలి ఓటరుగా గుర్తింపు తెచ్చుకున్నారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శ్యామ్ శరణ్ నేగీ. అలాంటి శ్యామ్ శరణ్ నేగీ తన 106 ఏళ్ల వయస్సులో ఇవాళ అనగా శనివారం నాడు కన్నుమూశారు.