Home / Google
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులను కంపెనీలు కార్యాలయాలకు పిలుపిస్తున్నాయి. పలు టెక్ కంపెనీ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది.
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక సమావేశం ‘గూగుల్ I/O 2023’జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను...
పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ గూగుల్ ఓ వీడియో టీజర్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను..
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ కత్తి వేలాడుతూనే ఉంది. కోవిడ్ 19 ప్రారంభమైన నాటి నుంచి టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి.
ఏఐ ఆధారిత చాట్బాట్ బార్డ్, జీ మెయిల్, గూగుల్ డాక్స్పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాధాన్యతనిచ్చేలా ఖర్చు తగ్గించే దిశగా గూగుల్ దాని ఉద్యోగుల ప్రోత్సాహకాలను నిలిపివేసింది.మార్చి 31 నాటి మెమో ప్రకారం, ఉద్యోగులకు ఇకపై ఉచిత స్నాక్స్, లాండ్రీ సేవలు మరియు కంపెనీ లంచ్లు లభించవు.
క్రోమ్ బుక్ పేరుతో హెచ్ పీ సరికొత్త ల్యాప్ టాప్ తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్ ఓఎస్ ఈ ల్యాప్ టాప్ అందుబాటులోకి వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ టెక్ కంపెనీలు లేఆఫ్లను అమలు చేస్తున్నాయి. దీంతో వందలకొద్దీ ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు.
: అమెరికన్ టెక్ దిగ్గజం సంస్థ గూగుల్ యొక్క మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గ్లోబల్ మార్కెట్ మాంద్యం మధ్య 'ఎవ్రీడే రోబోట్స్' ప్రాజెక్ట్ను మూసివేసింది.ఈ ప్రాజెక్టును గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మూసివేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ వచ్చాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం తమ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగుల్పి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.