Home / Gautam Adani
దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ అవతరించారు. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూపు కంపెనీల షేర్ల పతనంతో గౌతమ్ అదానీ ఆస్తి విలువ రోజురోజుకూ కరిగిపోతోంది.
ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అదానీ గ్రూప్ (Adani group) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది.
Adani: హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై తొలిసారి గౌతమ్ అదానీ గ్రూప్ స్పందించింది. దీనిపై వివరణ ఇస్తూ 413 పేజీల స్పందనను తెలియజేసింది. హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికించింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అయ్యాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. ముఖ్యంగా అదానీ గ్రూపు లక్షల కోట్లు నష్టపోయింది.
ఎన్డీటీవీ వ్యవస్థాపకులు రాధిక రాయ్ మరియు ప్రణయ్ రాయ్ ప్రమోటర్ గ్రూప్ వెహికల్ RRPR హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు,
దేశంలో 12 మంది భారతీయుల నికర విలువ రూ. 1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉందని బుధవారం వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదికలో తేలింది. గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నఈ జాబితాలో ముఖేష్ అంబానీ, సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ మరియు రాధాకిషన్ దమానీ వంటి పేర్లు ఉన్నాయి.
అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ $155.7 బిలియన్గా ఉండటంతో ఇప్పటివరకు రెండవస్దానంలో ఉన్న అమెజాన్కు చెందిన జెఫ్ బెజోస్ను వెనక్కి నెట్టారు.
భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లోని తాజా జాబితా అమెజాన్కు చెందిన జెఫ్ బెజోస్ మరియు టెస్లా యొక్క ఎలోన్ మస్క్ల తర్వాత గౌతమ్ అదానీ మూడవ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితా ప్రకారం, భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తి గౌతమ్ అదానీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను అధిగమించి ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తి అయ్యాడు. ఫోర్బ్స్ జాబితాలో, గత వారం బిల్ గేట్స్ తన సంపదలో $20 బిలియన్లను