Home / Etala Rajender
Kaleshwaram Commission Enquiry: కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఈ విచారణలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కమిషన్ ముందు 113వ కోర్టు విట్నెస్ హాజరైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ను అడిగిన ప్రశ్నలకు ఏ జవాబులు చెప్పారో… సేమ్ 114వ కోర్టు విట్నెస్గా హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావె సైతం దాదాపు అవే సమాధానాలను కమిషన్కు చెప్పుకొచ్చారు. ఇక తాజాగా, మే 11న కాళేశ్వరం కమిషన్ […]
BJP MP Etala Rajender : కాళేశ్వరం కమిషన్ విచారణను త్వరగా పూర్తి చేయాలని, నివేదికతో అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఈటల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్న విలువలతో ఉన్నా.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే అన్నారు. తన రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా విలువలతో ఉన్నానని చెప్పారు. […]
Etala Rajender : కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీల్లో అవకతవకలపై న్యాయ విచారణ కొనసాగిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఈటలను ప్రశ్నించారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. బ్యారేజీల నిర్మాణలకు నిధుల విడుదల, మంత్రి మండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో […]
TPCC Chief Mahesh Kumar Goud : బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కిషన్రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు చేశారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజీ అందిందో బహిర్గతం చేయాలన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ […]
Kaleshwaram Inquiry Commission issues notices to former CM KCR: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తోపాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ముగ్గురికి 15 రోజులు గడువు ఇచ్చింది. కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. జూన్ 5వ తేదీన కేసీఆర్ విచారణకు హాజరు […]