Home / Election Commission
ఓ అభ్యర్ధి గుర్తు మార్చిన మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో)పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. దీంతో కొత్త ఆర్వో ఎంపికపై మూడు పేర్లను అధికారులు ఈసీకి పంపారు. నేటి సాయంత్రానికి కొత్త ఆర్వో పేరును ఈసీఐ ప్రకటించనుంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్ధి గుర్తును రిటర్నింగ్ అధికారి మార్చేశారు. ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
తెలంగాణ రాజకీయాలను క్లీన్ స్వీప్ చేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల బాట పట్టారు. తెలంగాణలో రెండు సార్లు అధికారం చేపట్టిన కేసీఆర్ అడుగులు ఇప్పుడు జాతీయ స్థాయికి పడ్డాయి.
మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై తెరాస హైకోర్టు మెట్లెక్కింది. కారు గుర్తును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల సంఘాన్ని తెరాస ఇప్పటికే కోరింది
ఊహించిన్నట్లుగానే హిమాచల ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 12న ఎన్నికల జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొనింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో గందరగోళానికి దారితీసిన నూతన ఓటర్ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నేటి విచారణలో ఎన్నికల సంఘం న్యాయవాది కూడా పాల్గొన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే మరియు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాల మధ్య ఎన్నికలగుర్తు వివాదం నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం శనివారం శివసేన యొక్క విల్లు మరియు బాణం గుర్తును స్తంభింపజేసింది.
శివసేన పార్టీ గుర్తు వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. విల్లు-బాణం గుర్తును తమ వర్గానికే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్ ఠాక్రే, ఇటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గీయులు పోరాడుతున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల వాగ్దానాల ఆర్థిక సాధ్యతను అంచనా వేయడానికి ఓటర్లకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించాలని భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు తెలియజేసింది.