Home / DOST
Telangana: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గాను దోస్త్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ లో 89,572 మంది విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 60,436 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. ఈ మేరకు దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కోటాయింపుపై ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి వివరాలు తెలిపారు. అయితే ఈసారి డిగ్రీలో కామర్స్ కోర్సుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది. […]