Home / Deputy CM Pawan Kalyan
Pawan Kalyan intresting comments about tamilnadu politics: ఏపీ డిప్యూటీ సీఎం, జనసనే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందీ, తమిళం తదితర భాషలపై మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, ఓ తమిళ మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు మాట్లాడారు. భవిష్యత్తులో అన్ని అనుకూలంగా జరిగితే తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరించే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. […]
Jana Sena Party Announces Operation Kolluru: ‘ఆపరేషన్ కొల్లూరు’పై జనసేన కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు కొల్లూరు విధ్వంసంపై జనసేన ప్రస్తావించింది. కొల్లూరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణమని చెప్పుకొచ్చింది. ఆపరేషన్ కొల్లూరు పేరుతో నాటి వైఎస్ ప్రభుత్వం చెరువుల గట్లు పేల్చేసిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం మాది అని జనసేన వెల్లడించింది. కొల్లూరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని జనసేన స్పష్టం చేసింది. ఇదిలా […]
Pawan Kalyan : పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి దొరబాబును జనసేనలోకి ఆహ్వానించారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ, వైసీపీ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పార్టీ రాజకీయ […]
Elephants Attack on Devotees in Annamaiya District: ఏపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఏనుగుల దాడిలో ఐదుగురు భక్తులు మరణించారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని 30 మంది భక్తులు గుండాలకోన శివాలయంలో జాగరణ చేసేందుకు వెళ్తుండగా.. ఒక్కసారిగా ఏనుగులు మంద వారిపైకి దూసుకొచ్చాయి. ఈ ఏనుగుల గుంపు ఐదుగురిని తొక్కి చంపాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి […]
Deputy CM Pawan Kalyan Meeting With Jana Sena MLAs and MPs: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగింది. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాలను జనసేన ఎమ్మెల్యేలకు పవన్ వివరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ […]
Deputy CM Pawan Kalyan’s Kerala and Tamil Nadu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జ్వరం నుంచి కోలుకున్నారు. నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఈ మేరకు మూడు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. కాగా, జ్వరం నుంచి కోలుకున్న అనంతరం పవన్ కల్యాణ్ నేరుగా కేరళ బయలుదేరారు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. తొలుత కేరళలోని […]
AP Deputy CM Pawan Kalyan Suffering With Severe Back Pain: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు అస్వస్థతకు గురయ్యారని, ఆయన రెండు రోజులుగా తీవ్రమైన నడుము నొప్పి కారణంగా సమావేశాలకు హాజరుకావడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో నాదేండ్ల మనోహర్ మాట్లాడారు. […]
AP Deputy CM Pawan Kalyan Plans South IndianTemple Visits : హైందవ ధర్మ పరిరక్షణ కోసం.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం.. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు వెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. తొలి విడతలో ఈ నెల 5వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నా వైరల్ ఫీవర్ కారణంగా ఆయన […]
Chilkur Balaji Temple Head Priest Rangarajan Attacked by Some People: తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు పలువురు ఖండించారు. ఆయనపై దాడి దురదృష్టకరమని అన్నారు. ఈ దాడి వ్యక్తిపై చేసినట్లు కాదని, ధర్మరక్షణపై చోటుచేసుకున్న దాడిగా పరిగణించాలన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై ఒక […]
AP Govt Serious on Peddireddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. మొత్తం 75 ఎకరాల అటవీ ప్రాంతానికి చెందిన భూములను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబుకు […]