Home / Deputy CM Pawan Kalyan
Akhanda Godavari project: అఖండ గోదావరి ప్రాజెక్ట్ పనులకు రాజమండ్రి వద్ద శంకుస్థాపన జరిగింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. రూ. 94.44 కోట్ల వ్యయంతో 2027 గోదావరి పుష్కరాల సమయానికి రాజమండ్రి వద్ద గోదావరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరం. అఖండ గోదావరి […]
Deputy CM Pawan Kalyan Mother Anjana Devi Illness: ఏపీలో అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం హాజరయ్యారు. అయితే సమావేశం ప్రారంభమైన కాసేపటికే పవన్ కల్యాణ్కు ఫోన్ కాల్ వచ్చింది. పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవికి అస్వస్థత ఉందని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వెంటనే సీఎం చంద్రబాబుకు తన తల్లి అంజనా దేవికి అనారోగ్యం ఉందని […]
Deputy CM Pawan Kalyan Inaugurated ‘Mana Ooru – MataManthi’ Program: రాష్ట్రంలో మరో వినూత్న కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ శ్రీకారం చుట్టారు. ‘మన ఊరు-మాటామంతీ’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో మాట్లాడనున్నారు. వెండితెర వేదికగా మన ఊరు-మాటామంతీ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి టెక్కలిలోని థియేటర్ వేదిక కానుంది. ఈ మేరకు ప్రజల సమస్యలు తెలుసుకొని, అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వనున్నారు. […]
Deputy CM Pawan Kalyan to Attend Ceremonial Handover of Kumkis to AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకేలను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఏపీ రాష్ట్రానికి కుంకీ ఏనుగులను రప్పించే కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. మొత్తం రాష్ట్రానికి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. కాగా, కుంకీ ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని […]
Janasena mourning next three days: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు మృతి చెందారు. తాజాగా, ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా కలిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు. ఈ […]
Deputy CM Pawan Kalyan wife Anna Lezhneva Konidela Visited Tirumala: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్న లెజనోవా తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె స్వామి వారిని దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు […]
Pawan Kalyan First Reaction on Son Mark Shankar Injury in Fire Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. తన కుమారుడి జరిగిన ప్రమాదంతో స్వయంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అరకు పర్యటనలో ఉన్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడికి జరిగిన ప్రమాదన సంఘటనపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. అలాగే ఈ కష్టసమయంలో తనకు […]
Meets Deputy CM PawanKalyan After Taking Oath As MLC: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలో పవన్ కల్యాణ్తో ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన నాగబాబుకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు ఎన్నికయ్యారు. అంతకుముందు ఎమ్మెల్సీ నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి సీఎం చంద్రబాబును కలిశారు. ఈ […]
Pawan Kalyan intresting comments about tamilnadu politics: ఏపీ డిప్యూటీ సీఎం, జనసనే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందీ, తమిళం తదితర భాషలపై మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, ఓ తమిళ మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు మాట్లాడారు. భవిష్యత్తులో అన్ని అనుకూలంగా జరిగితే తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరించే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. […]
Jana Sena Party Announces Operation Kolluru: ‘ఆపరేషన్ కొల్లూరు’పై జనసేన కీలక ప్రకటన చేసింది. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు కొల్లూరు విధ్వంసంపై జనసేన ప్రస్తావించింది. కొల్లూరు సమస్య జటిలం కావడానికి రాజకీయాలే కారణమని చెప్పుకొచ్చింది. ఆపరేషన్ కొల్లూరు పేరుతో నాటి వైఎస్ ప్రభుత్వం చెరువుల గట్లు పేల్చేసిందన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం మాది అని జనసేన వెల్లడించింది. కొల్లూరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని జనసేన స్పష్టం చేసింది. ఇదిలా […]