Home / Chandrababu Naidu
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమగోదారి జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వం తరపున దెబ్బతిన్న పంటలను చూసేందుకు ఎవరూ రాలేదని రైతులు ఆవేదనతో ఆయనకు చెప్పుకున్నారు.
అమరావతి భూముల కుంభకోణంపై సిట్ విచారణ కొనసాగించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. సిట్ దర్యాప్తు ప్రాసెస్లో ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని, అన్ని కోణాల్లో విచారించి కేసుని తేల్చమని కూడా హైకోర్టు సూచించిందని చంద్రబాబు తెలిపారు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఇది మూడోసారి. విశాఖ పట్నంలో పవన్ కల్యాణ్ను పోలీసులు అడ్డుకున్న సందర్భంగా..
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ హీట్ మొదలయ్యింది. ఓడిన చోటే గెలుపు వెతుక్కోవాలంటూ టీడీపీ.. మరోమారు అధికారంలోకి రావాలని వైసీపీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
వైకాపా ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలను చూస్తే ఎందుకంత అభద్రతాభావం అంటూ జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. శుక్రవారం నాడు తెదేపా అధినేత చంద్రబాబు పై దాడిని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్ లో.. చంద్రబాబు కార్యక్రమంపై రాళ్ళ దాడికి పాల్పడటాన్ని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రాత్రి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నం ఎయిర్పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు.
తెలంగాణ టీడీపీలో ఏం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జోష్ పెంచింది. ఇంటింటికి తెలుగుదేశం అంటూ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మరి ఇది ఎంతవరకు ప్రజలకు చేరుతుంది వచ్చే ఎన్నికల్లో తెదేపా తెలంగాణలో పాగా వేస్తుందోలేదో వేచి చూడాలి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రాను రాను మరింత వేడెక్కుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటే.. జగన్ సర్కారు మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ తరుణంలోనే ఏపీలో ప్రధాన నాయకులైన సీఎం జగన్, పవన్ కళ్యాణ్,
Naravaripalli: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతఊరు నారావారి పల్లె (Naravaripalli )సంక్రాంతి సంబరాలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏటా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం లో సంక్రాంతి వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గత మూడేళ్లగా మహమ్మారి కరోనా కారణంగా చంద్రబాబు సొంతూరులో సంక్రాంతికి దూరంగా ఉన్నారు. అయితే ఈసారి మాత్రం సంక్రాంతి పర్వదినాన్ని ఆయన కుటుంబం సభ్యులతో పాటు గ్రామస్థుల మధ్య జరుపుకోనున్నారు. ఈ వేడుకల కోసం నందమూరి […]