Home / CBI
viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును ఎప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని పేర్కొంది.
viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎంతకాలం విచారిస్తారని.. సీబీఐ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడంలో ఈడీ, సీబీఐలను ఏకపక్షంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని 14 రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
Manish Sisodia: దిల్లీ మద్యం కేసులో ఓ వైపు విచారణ వేగంగా సాగుతోంది. ఇదివరకే అరెస్టైన మనీశ్ సిసోడియా తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్ధనను.. సీబీఐ మరోసారి వ్యతిరేకించింది. దీంతో ఈ విచారణ మళ్లీ వాయిదా పడింది.
కేసు దర్యాప్తులో పురోగతి ఉందని.. దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సీబీఐ వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ పురోగతి, తాజా పరిస్థితిపై సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని..
అవినాశ్రెడ్డి మధ్యంతర పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.
ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్బ్యాక్ యూనిట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తాజా అవినీతి కేసును నమోదు చేసింది.
YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మంగళవారం విచారించింది. సుమారు నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే, అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గత ఏడాది కాలంలో తన ‘ఆపరేషన్ త్రిశూల్’ కింద వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడి పారిపోయిన 33 మందిని రప్పించింది. 2022 జనవరి నుండి 33 మంది నేరస్థులను సీబీఐ విజయవంతంగా , ఇందులో 2023లో ఆరుగురు నేరస్థులు ఉన్నారని ఏజెన్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.