Home / Arunachal Pradesh
Earthquake in Arunachal Pradesh, Magnitude 3.8 Strike: అరుణాచల్ ప్రదేశ్లో భూకంపం సంభవించింది. ఇవాళ ఉదయం రాష్ట్రంలోని దిబాంగ్ లోయలో 5.06 గంటలకు రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవంచింది. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం కలగలేదని సమాచారం. భూకంప ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీనిపై మరిన్ని వివరాలు […]
China Attempt to rename Certain Places of Arunachal Pradesh: సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్న వేళ డ్రాగన్ దేశం చైనా మరోసారి తన వక్రబద్దిని చూపించింది. ఈశాన్య భారతంలోని సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లు మార్చి చైనా తమ బోర్డులు పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రానా వాస్తవాలు మారవని చైనా తెలుసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ అసహనం […]
బ్రిక్స్ దేశాల సదస్సులో మన ప్రధాని మోదీతో కలిసి పాల్గొని నాలుగు రోజులు కూడా కాకముందే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మరోసారి తన కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నారు. నిన్న అంటే ఆగస్టు 28న చైనా విడుదల చేసిన కొత్త మ్యాపులో భారతదేశానికి చెందిన ప్రాంతాలని తమవని చెబుతూ ముద్రించారు.
అస్సాం, అరుణాచల్ప్రదేశ్ల మధ్య 51 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు గురువారం ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఒప్పందంపై సంతకాలు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్పై తన వాదనను చెప్పే ప్రయత్నంలో, చైనా అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రదేశాలకు మూడవ సెట్ పేర్లతో ముందుకు వచ్చింది, దీనిని "జంగ్నాన్, టిబెట్ యొక్క దక్షిణ భాగం" అని పేర్కొంది.
భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు
అరుణాచల్ ప్రదేశ్ను భారత్లో అంతర్భాగంగా అమెరికా గుర్తించడాన్ని పునరుద్ఘాటిస్తూ ఇద్దరు యుఎస్ సెనేటర్లు జెఫ్ మెర్కీ,బిల్ హాగెర్టీ ద్వైపాక్షిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా సైనిక బలాన్ని ఉపయోగించడాన్ని ఈ తీర్మానం ఖండించింది.
భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. బంగారం కంటే విలువైన ఓ ఫంగస్ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతంలో ఈనెల 9వ తేదీన చైనా, భారత్ ఆర్మీల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు ఎవ్వరూ చనిపోలేదని, ఎవరికీ తీవ్రమైన గాయాలు కూడా కాలేదని రక్షణ శాఖ వెల్లడించింది.
ప్రధాని మోదీ శనివారం అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, డోనీ పోలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ను అంకితం చేశారు. ఫిబ్రవరి 2019లో ఆయన విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.