Home / ap news
జనసైనికులకు కోర్ట్ షాక్ ఇచ్చింది. విశాఖ ఎయిర్పోర్టులో మంత్రులపై జరిగిన దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలకు కోర్టులో షాక్ తగిలింది.
గుంటూరు పట్టణంలో మంగళవారం రాత్రి ఓ దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కొందరు దుండగులు అత్యంత కిరాతంగా కత్తులు, వేటకొడవళ్ళతో వెంటాడి మరీ నరికేశారు. కళ్లముందే జరిగిన ఈ దారుణ హత్యను చూసిన జనం భయభ్రాంతులకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్ కు అమరావతే రాజధానిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కుదిరితే అమరావతి రైతుల పాదయాత్రలో తాను కూడా పాల్గొంటానన్నారు
సీఎం జగన్ ఈనెల 27న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లోని మూడో యూనిట్ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, జగన్ అడ్డాలో కోలుమోపాడు. చంద్రబాబు తనయుడు, యువ నాయకుడు అయిన నారా లోకేష్ కడపకు చేరుకున్నారు. లోకేశ్ వస్తున్న సంగతి తెలిసిన తెదేపా పార్టీ శ్రేణులు కడప విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నాయి. లోకేశ్కు జనం నీరాజనం పట్టారు.
విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఏడో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ను టార్గెట్గా చేసుకుని సెటైర్లు వేశారు.
విశాఖ విమానాశ్రయంలో మంత్రులు మీద జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారని రాష్ట్ర మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉందని జసనేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు
సీఎం జగన్ శాడిస్టునా కొడుకు.. తుగ్లక్ నా కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..
మూడు రాజధానులకు మద్ధతుగా విశాఖలో నిర్వహించిన విశాఖ గర్జన సభపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు.