Home / Ap crime news
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులనే ఓ వ్యక్తి అతి కిరాతకంగా చంపడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. పొలంలో సగ భాగం రాసివ్వాలని తన పిన్ని, సోదరుడు, సోదరిని దారుణంగా చంపాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
గుంటూరులో భారీ చోరీ చోటు చేసుకుంది. కొత్తపేట ఏరియా లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు ఈ చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. 3 కేజీల బంగారం, 5 కేజీల వెండి వస్తువులు, 2 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది.
Vijayawada Murder: విజయవాడలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. చిట్టినగర్ సమీపంలో కుటుంబ కలహాలతో అత్త నాగమణిని అల్లుడు రాజేష్ అత్యంత కిరాతకంగా హత్యచేశాడు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగొద్దని మందలించినందుకు దంపతులపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. వారితో పాటు సమీపంలో నిద్రిస్తున్న బాలికకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ అమానుష ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే
బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్ధిని పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును చేధించి పోలీసులు షాక్ అయ్యే కొన్ని విషయాలను వెల్లడించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు మీకోసం.. జిల్లాలోని చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం
విశాఖపట్నం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వివాహితను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడం తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత (32) నివాసముండేది. గ్రామ సమీపంలోని
ఏపీ లోని ఏలూరులో జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. మంగళవారం రాత్రి ఓ మహిళ మీద ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఈ దాడిలో ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆమెను
గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లాని వట్టి చెరుకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ ఓ ట్రాక్టర్ బోల్తా కొట్టింది. అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు మండలం గుండ్లపల్లిలో దారుణం జరిగింది. స్థానికంగా నివసిస్తున్న బత్తుల వీరయ్య (45) కన్న కొడుకు కిషోర్ అలియాస్ అశోక్ (25) ను అతి కిరాతకంగా నరికి చంపడం కలకలం రేపుతుంది. అనంతరం తలను మొండెం నుంచి వేరు చేసి.. గోతంలో వేసుకుని గ్రామంలో తిరిగాడని గ్రామస్తులు
Visakapatnam: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన మహరాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.